అన్వేషించండి

Telangana Gurukul Schools: జిల్లాకు మరో గురుకుల పాఠశాల, కాలేజీ మంజూరు - ఉత్తర్వులు జారీ

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాలో కూడా బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలను ఏర్పాటు కాగా ప్రతి సంవత్సరం వాటిలో ప్రవేశాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ పోటీ ఎదురవుతోంది. వాటిలో సీట్లు సాధించాలని వారు ఎలాగైనా ప్రవేశాలు పొందాలని ఆసక్తితో అధికారులు, నేతలను ఆశ్రయిస్తున్నారు. 
ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో మరిన్ని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు కొత్తగా మంజూరైన బీసీ గురుకుల బాలికల పాఠశాలలో భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనువైన అద్దె భవనాలను  సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. శివారుతో పాటు నగరంలోని కొన్ని భవనాలు ఇప్పటికే గుర్తించినా బాలికల పాఠశాల కావడంతో నగరంలోని భవనంలోనే దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం కల్పిస్తూ కోసం ప్రయత్నం కొనసాగుతోంది. ప్రస్తుతం విద్యాలయాలకు దసరా సెలవులు ప్రారంభమవుతున్న సమయంలో సెలవుల అనంతరం ఈ గ్రూపులో పాఠశాలను వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం చేయడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు. 
కొత్తగా ఏర్పాటయ్యే ఈ స్కూల్ లో 5, 6, 7 తరగతుల్లో బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెషన్లలో 80 మంది బాలికలకు అవకాశం దక్కనుంది. ఈ లెక్కన మొత్తం 270 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలు ఉండగా, వాటిలో  4969 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా గల 26 గురుకుల పాఠశాలలో 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న బీసీ గురుకుల, డిగ్రీ కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు మంజూరయ్యాయి. కరీంనగర్ లో బాలికలు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లా లో బాలుర విభాగంలో డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. వాటిలో ఎనిమిది రకాల డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఒక్కో కళాశాలలో 320 మందికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనట్లు తెలుస్తోంది. వాటిని సైతం అద్దె భవనాల్లోనే వచ్చే నెలలో ప్రారంభించేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలల్లో కొత్తగా ఏర్పాటవుతున్న వీటితో పలువురు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
Mahatma Jyotiba Phule, Karimnagar, BC Gurukul School, Telangana
కరీంనగర్, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget