అన్వేషించండి

Karimnagar: పిచ్చి వేషాలు మానుకోండి.. అంతా గమనిస్తున్నారు, ఆ రోజు దగ్గర్లోనే..: ఈటల

తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికల కోసం ప్రలోభాల పర్వం కొనసాగిందని అన్నారు.

దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటి ఎన్నికలు రాబోయే కాలంలో ఎప్పుడు జరగవద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల కోసం ప్రలోభాల పర్వం కొనసాగిందని అన్నారు. ఆఖరికి హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారించారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా హుజురాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఈటల రాజేందర్ మాట్లాడారు.

‘‘హుజూరాబాద్‌ ఎన్నికల్లో రూ.వందల కోట్లను పోలీసులు స్వయంగా తీసుకువచ్చి ప్రజలకు పంచారు. కమలపూర్‌లో ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి మరీ డబ్బులు ఇచ్చారు. ఆశా వర్కర్, వీఆర్వో, వంటి గ్రామ స్థాయి అధికారులను బెదిరించి ఓట్లు వేయించాలని ఆదేశించారు. ఇలాంటి రాజకీయాలు రాబోయే కాలంలో అరిష్టంగా మారే అవకాశం ఉంది. రూ.వందల కోట్లు ఉన్నవారే అధికారంలోకి రావాలనేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారు. నేను ఔట్ సోర్సింగ్ ద్వారా 22 మంది ఉద్యోగాలు పెట్టిస్తే వారందరినీ తీసేశారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నోళ్ల ఉద్యోగాలు మాత్రం ఉంచారు.

‘‘కమలపూర్ మండలం ఇప్పుడు హనుమకొండ జిల్లాలోకి వచ్చింది. కోచ్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్ నాయకులవి అన్ని అబద్దాలు. పిచ్చి వేషాలను టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. నాయవంచనకు పాల్పడిన మూర్ఖులు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ప్రజలంతా అన్ని గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. వరి విషయంలో కేంద్రం స్పష్టంగా లేఖ రాసింది. రా రైస్ ఇవ్వాలని స్పష్టంగా సూచించారు.

బాయిల్డ్ రైస్‌ను తీసుకోమని చెప్పారు. అధికారం మీద ఉన్న యావ అభివృద్ధిపై, రైతులపై లేదు. ఒక్క రైస్ క్లస్టర్ కూడా తెలంగాణలో రాలేదు. దీని వలన రైతు క్వింటాల్‌కు రూ.140 వరకూ నష్టపోతున్నారు. సజ్జలు, రాగులు వంటి పంటలు పండించేలా ఏ జిల్లాలో ఏ పంటలు పండుతాయో సర్వే చేయించేలా దృష్టి పెట్టాలి. జరుగుతున్న పరిణామాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం ఉసురు పోసుకోకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి.’’ అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Also Read: Siddipet Collectior : ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిద్ధిపేట కలెక్టర్ ? టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగబోతున్నారా ?

Also Read: Nalgonda: బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత.. చెప్పులు, గుడ్లు విసురుకున్న నేతలు

Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..

Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget