అన్వేషించండి

Jio Price Hike: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఈ ప్లాన్ ధర పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?

భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ రూ.749 ప్లాన్ ధరను పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్ రూ.899కు అందుబాటులో ఉంది.

రిలయన్స్ జియో తన జియో ఫోన్ ప్లాన్ ధరను పెంచింది. రూ.749 వార్షిక ప్లాన్ ధరను ఏకంగా రూ.150 పెంచి రూ.899కు చేర్చింది. కాబట్టి ఇప్పటివరకు రూ.749తో రీచార్జ్ చేసుకున్నవారు ఇకపై రూ.899తో రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక్క జియో ఫోన్ ప్లాన్ ధరను మాత్రమే జియో పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్ పెరిగిన ధరతోనే కంపెనీ వెబ్ సైట్లో కనిపిస్తుంది.

జియో రూ.749 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులగా ఉండనుంది. నెలకు 2 జీబీ చొప్పున మొత్తంగా 24 జీబీ హై స్పీడ్ డేటాను అందించనున్నారు. ఈ 2 జీబీ డేటాను ఉపయోగిస్తే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.

జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ లభించనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జియో రూ.75 జియోఫోన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో రూ.39, రూ.69 ప్లాన్లను లిస్ట్ నుంచి తీసేసింది.

జియో రూ.75 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత చవకైన జియోఫోన్ రీచార్జ్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించనున్నాయి. రోజుకు 50 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ అందించనున్నారు.

ఈ ప్లాన్ ద్వారా 200 ఎంబీ డేటా కూడా లభించనుంది. లఢఖ్ ప్రాంతంలోని పంగోంగ్ లేక్ వద్ద కూడా జియో ఇటీవలే 4జీ సేవలను ప్రారంభించింది. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. త్వరలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కాబట్టి అప్పుడే జియో సహా మిగతా టెలికాంలు కూడా ధరలను పెంచే అవకాశం ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pankaj Jaiswar (@trade_4profit)

టాప్ హెడ్ లైన్స్

Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget