అన్వేషించండి

Best Fast Charging Smartphones: నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కే బడ్జెట్ ఫోన్లు ఇవే - ఒక లుక్కేయండి!

Best Fast Charging Smartphones in India: మనదేశంలో ప్రస్తుతం ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి. అందులో బెస్ట్ ఏదో చూద్దాం.

Fast Charging Smartphones: దేశంలోని ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు అనేక విషయాలను పరిశీలిస్తారు. వాటిలో ముఖ్యమైనది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ. ఎందుకంటే ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. వేగంగా బ్యాటరీ డ్రెయిన్ కావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాని బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్‌ను కచ్చితంగా చెక్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో బలమైన బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందే స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో వన్‌ప్లస్ నుంచి రియల్‌మీ వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4)
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్‌ఫోన్ చాలా మంచిదని అంటున్నారు. రూ. 30,000 బడ్జెట్‌లో ఇది గొప్ప స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 5500 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని 100W ఛార్జర్‌తో సులభంగా ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే 20 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,999గా ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఒప్పో ఎఫ్25 ప్రో (Oppo F25 Pro)
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఇందులో కంపెనీ 5000 mAh బ్యాటరీని అందించింది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 42 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అదే సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కూడా ఉంది.

రియల్‌మీ 12 ప్లస్ (Realme 12+)
రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాని అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌కు కూడా మంచి పేరు పొందింది. రియల్‌మీ 12 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 43 నిమిషాల్లోనే 20 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా నిర్ణయించారు.

టెక్నో కామోన్ 30 (Tecno Camon 30)
ఈ జాబితాలో టెక్నో స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. టెక్నో కామోన్ 30 స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఈ బ్యాటరీ 70W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ సహాయంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 46 నిమిషాల్లో 20 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మార్కెట్లో రూ.22,999గా ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget