అన్వేషించండి

Banking Trojan Malware: ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇలా అస్సలు చేయకండి!

ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించే బ్యాంకింగ్ వినియోగదారులు లక్ష్యంగా కొత్త మాల్‌వేర్ ఇప్పుడు వెలుగు చూసింది.

టెక్నాలజీ పెరిగేకొద్దీ మనదేశంలో సైబర్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సృష్టించినా.. దాన్ని ఛేదించే సైబర్ నేరగాళ్లు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు మనదేశంలో కొత్త ట్రోజన్ మాల్‌వేర్ వెలుగు చూసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించే బ్యాంకు వినియోగదారులే ఈ ట్రోజన్ లక్ష్యం. భారతదేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దీనికి సంబంధించిన అడ్వైజరీని కూడా విడుదల చేసింది.

‘ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్’ పేరుతో ఈ మెసేజ్‌లో హానికరమైన ఫిషింగ్ మాల్‌వేర్ ఉంది. వినియోగదారుల సెన్సిటివ్ డేటాను ఇది లీక్ చేస్తుంది. దీని కారణంగా పెద్ద స్థాయిలో సైబర్ దాడులు, ఆర్థికపరమైన మోసాలు జరిగే అవకాశం ఉందని సెర్ట్‌ఇన్ మంగళవారం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఏదైనా కనిపిస్తే.. అస్సలు క్లిక్ చేయకండి.

Also Read: Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!

ఆండ్రాయిడ్ మొబైల్‌ను ఉపయోగించే భారతీయ వినియోగదారులే దీని లక్ష్యమని తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్ క్యాంపెయిన్ తరహాలో కనిపించే ఈ ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌కు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు. డ్రినిక్ అనే పేరున్న ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌ ఈ మెసేజ్‌ల్లో ఉంటోంది.

2016లో ఎస్ఎంఎస్‌ల్లో డేటాను దొంగిలించేందుకు దీన్ని రూపొందించినట్లు సెర్ట్‌ఇన్ తన అడ్వైజరీలో తెలిపింది. తర్వాత ఇది బ్యాంకింగ్ ట్రోజాన్‌గా మారింది. స్క్రీన్ ఫిషింగ్ చేస్తూ.. సెన్సిటివ్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇది నేరగాళ్లకు అందిస్తుంది. మొత్తంగా 27 పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఇది లక్ష్యంగా చేసుకుందని సెర్ట్ఇన్ తెలిపింది.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీం లేదా సెర్ట్ఇన్‌ను సైబర్ దాడులపై పోరాడటమే లక్ష్యంగా ప్రభుత్వం స్థాపించింది. ఫిషింగ్, హ్యాకింగ్ దాడు, ఆన్‌లైన్ దాడుల నుంచి కాపాడటమే దీని లక్ష్యం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. వీటి బారిన పడకుండా ఉండాల్సిన ఒకే ఒక్క పని.. మనం జాగ్రత్తగా ఉండటమే!

Also Read: Redmi Smart TV: రూ.16 వేలలోపే స్మార్ట్ టీవీ.. సూపర్ ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే.. లాంచ్ చేసిన షియోమీ!

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!

Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget