అన్వేషించండి

Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!

biggest defeats for Indian cricket team | 2025 భారత క్రికెట్ కు టెస్టుల్లో నిరాశాజనకంగా మారింది. WTC ఫైనల్ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

భారత క్రికెట్ జట్టుకు 2025 సంవత్సరం వన్డే, టీ20ల్లో కలిసొచ్చినా.. టెస్టుల్లో అంతగా కలిసి రాలేదు. మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఆడే కల చెదిరింది. ఈ ఏడాది భారత జట్టు ఓడిపోయి, ప్రతి భారత అభిమానిని నిరాశపరిచిన 5 మ్యాచ్‌ల వివరాలను చూడండి. ఇందులో పాకిస్థాన్ భారత్‌ను ఓడించిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ కూడా ఉంది.

ఆస్ట్రేలియా గెలుపుతో WTC ఫైనల్ నుంచి భారత్ ఔట్

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో సిడ్నీలో భారత్ ఆడిన తొలి టెస్టులో ఓడిపోయింది. ఈ మ్యాచ్ రిజల్ట్ భారత అభిమానులను బాధించింది. నిజానికి ఈ టెస్టులో ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఆడే కల చెదిరింది. భారత్ బ్యాటింగ్ పేలవంగా సాగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185, రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది.

లార్డ్స్‌లో అవమానకరమైన ఓటమి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్ (2025-27)లో భారత్ తొలి టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్‌తో జరిగింది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్ 2-2తో సమం అయింది. ఈ టెస్ట్ సిరీస్‌లోని మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. లక్ష్యం కేవలం 193 పరుగులు. ఈ ఓటమి సగటు అభిమాని గుండెను పిండేసింది. ప్రతి భారత అభిమాని నిరాశ చెందాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున 7 మంది బ్యాటర్లు డబుల్ డిజిట్ కూడా చేరుకోలేకపోయారు. ఇది ఓటమికి ప్రధాన కారణమైంది.

124 లక్ష్యాన్ని కూడా ఛేదించలేని భారత జట్టు

నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ప్రారంభమైంది. పర్యాటక జట్టు 159 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు భారత్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలుస్తుందనుకున్నారు. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ కేవలం 30 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు భారత్ ఈ టెస్టులో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. గెలవడానికి కేవలం 124 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఛేదనలో భారత్ జట్టు మొత్తం 100 పరుగులు కూడా చేయలేక 30 పరుగుల తేడాతో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది.

భారత్ అతిపెద్ద టెస్ట్ ఓటమి (పరుగుల తేడాతో)

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్ బ్యాటింగ్ ఫ్లాప్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 201, రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఈ టెస్టును ఏకంగా 408 పరుగుల తేడాతో గెలిచింది. ఇది పరుగుల పరంగా  భారత్ అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో WTC ప్రస్తుత సైకిల్ ఫైనల్‌కు చేరుకునే మార్గం కూడా కష్టమైంది. ఇప్పుడు భారత్ 9 టెస్టుల్లో 8 గెలవాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటివరకు WTC టైటిల్ సాధించలేదు. 

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో ఓడిన భారత్

వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే, ఆరోన్ జార్జ్ వంటి పేర్లు అండర్-19 ఆసియా కప్‌లో రాణించారు. కానీ పాకిస్థాన్ ఫైనల్‌లో భారత్‌ను ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 347 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది అండర్-19 టోర్నమెంట్ అయినా, అభిమానులందరూ చూశారు. పాక్ చేతిలో ఓటమిని ప్రతి భారత అభిమానిని బాధించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget