అన్వేషించండి

Spirituality: హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది, కులం మీద కాదు

తెలివితేటలు, జ్ఞాన సంపద ఎవ్వరి సొంతం కాదు. అస్సలు కులాలతో సంబంధం లేదు. ఇదే విషయాన్ని పురాణకాలంలోనే ప్రూవ్ చేసి చూపించారు ఎందరో మహర్షులు.

జ్ఞానమే కొలమానం

  • వాల్మీకి బోయవాడు. ఈయన రచించిన రామాయణం హిందువులకు పరమపవిత్రమైన గ్రంథం అయింది.
  • వ్యాసుడు చేపలుపట్టే బెస్తకన్యకు జన్మించాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదాలు, ఉపనిషత్తులు ఈయన రచించినవే. అందుకే వేద వ్యాసుడు అని పూజిస్తారు
  • గౌతముడు కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
  • ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టారు
  • కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవారు
  • జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు.
  • వశిష్టుడు ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈయన భార్య అరుంధతి నిమ్న కులానికి చెందిన మహిళ. అయినప్పటికీ ఇప్పటికీ నూతన దంపతులు  అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
  • అగస్త్య మహాముని మట్టి కుండల్లో పుట్టారు.
  • మతంగ మహర్షి నిమ్న కులంలో పుట్టి బ్రాహ్మణుడయ్యాడు. ఈయన కుమార్తె మాతంగకన్య ఓ శక్తి దేవత.
  • ఐతరేయ మహర్షి ఒక కిరాతకుడి కుమారుడు. ఆయన రాసినవే ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయోపనిషత్తు.
  • ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. ఈయన రుషులందరికీ ఆచార్యుడు
  • జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తల్లి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానంతో బ్రాహ్మణుడు అయ్యాడు.

Also Read: భక్త రామదాసుపై చిన్నచూపేల, ఇకనైన పలకవా రామచంద్రా

ఉన్నతవంశాల్లో పుట్టినా ధర్మం నిర్వర్తించక బహిష్కరణకు గురైనవారు

  • భూదేవి కుమారుడు  క్షత్రియుడైన నరకుడు రాక్షసుడయ్యాడు
  • బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైనా  రాక్షసులయ్యారు
  • రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడయ్యాడు
  • త్రిశంకుడు క్షత్రియుడు. కానీ తన ప్రవర్తన కారణంగా చండాలడు అయ్యాడు.
  • విశ్వామిత్రుడు క్షత్రియుడే కానీ తన జ్ఞానంతో బ్రాహ్మణుడైనాడు.
  • శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు 

పురాణకాలం, పూర్వకాలం, ప్రస్తుతం కాలం అనే తేడాలేదు.తెలివితేటలు, జ్ఞాన సంపద ఏ ఒక్క కులానికో, వర్ణానికో మాత్రమే పరిమితం కాలేగు,కాబోదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్య  కిరణాలు ఆపలేనట్టు మీలో నిజంగా టాలెంట్ అనేది ఉంటే మీ ఎదుగుదలను ఆపలేరు.ఓ ఒక్క వర్ణమో, కులమో ఆధిపత్యం చెలాయించలేరుని ఈ మహర్షులంతా ప్రూవ్ చేశారు. మీరు మహర్షులో కాదో నిర్ణయించుకోవాల్సింది మీరే...

ఈ కథనంలో తప్పొప్పులు, వివాదాస్పదం అంశాలు వెతకడం మానేసి... నేర్చుకోవాల్సిన విషయం ఏంటన్నది అర్థం చేసుకుంటే చాలని చెబుతున్నారు పండితులు.

Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget