అన్వేషించండి

Puri Rath Yatra 2025: పహల్గాం ఎఫెక్ట్.. పూరీ జగన్నాథుని రథయాత్రకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు!

Puri Rath Yatra 2025 Security Arrangements: పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆరంభమైంది..మొదటి రెండు రోజుల్లోనే 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనామేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు

Puri Rath Yatra Begins: ఒడిశాలో  పూరీ జగన్నాథుడి రథయాత్ర సందడి ఉదయం నుంచి ప్రారంభమైంది. అత్యంత వైభవంగా జరిగే ఈ యాత్రను కళ్లారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారు. రథయాత్రను నేరుగా దర్శించుకుంటే మంచి జరుగుతుందని, పాపాలు నశిస్తాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగుతారు. ఈ మగ్గురూ ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నతర్వాత తిరిగి జూలై 8 న తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. కన్నులపండువగా జరిగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 15 లక్షల మంది భక్తులు జగన్నాథుడిని దర్శించుకుంటారు. ఈ మేరకు ఎలాంటి అపశ్రుతులు జరగకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు

రథయాత్ర కోసం ఏర్పాటు చేసిన 10 వేల మంది భద్రతా సిబ్బందిలో ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్​డ్​ ఫోర్స్​ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. పూరీ పట్టణం వ్యాప్తంగా 250కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబెల్డ్ కెమెరాలు పెట్టారు. ఈ మధ్య పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ఘటనల దృష్ట్యా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు  ఒడిశా DGP వైబీ ఖురాని చెప్పారు. పూరీలో ఫస్ట్ టైమ్ ఈ ఏడాది  ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరా చెక్​-పూరీ పట్టణాల మధ్య, పూరి-కోణార్క్​ మార్గాల్లోనూ  250కి పైగా ఏఐ-ఎనేబుల్డ్​ సీసీటీవీ కెమెరాలను అమర్చి ట్రాఫిక్ కదలికను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు ఒడిశా డీజీపీ. ఇంకా డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది, యాంటీ-సాబోటేజ్ బృందాలు, బాంబ్​ స్క్వాడ్​లు, డాగ్ స్క్వాడ్లను కూడా  వినియోగిస్తున్నారు. రథయాత్ర సందర్భంగా ఒడిశాలోని సముద్రతీరంలోనూ భద్రతను మరింత పెంచారు.  ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్​లు సహా భారత నావికాదళం కూడా రంగంలోకి దిగిందని డీజీపీ చెప్పారు. పార్కింగ్స్, రూట్ మ్యాప్స్ గురించి భక్తులకు తెలియజేసేలా రియల్ టైమ్ చాట్​బాట్​ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

రథయాత్రలో భాగంగా భక్తులను నేరుగా అనుగ్రహించేందుకు ఆలయం నుంచి బయటకు తరలివస్తాడు. అంటే స్వర్గం నుంచి భగవంతుడు భూమ్మీదకు వస్తాడని దీనివెనుకున్న ఆంతర్యం. జాతి, మతం, కులం, సామాజిక స్థాయితో సంబంధం లేకుండా అందర్నీ ఓ చోట చేర్చే సమానత్వాన్ని, ఐక్యతను సూచిస్తుంది రథయాత్ర. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథం ముందు శుభ్రం చేయడం కూడా ఇందులో భాగమే. స్కాంద పురాణం ప్రకారం రథయాత్రలో పాల్గొనే భక్తులకు పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.  

జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
Varuthini Ekadashi 2026: వరుథిని ఏకాదశి రోజున ఈ 5 దానాలు చేస్తే 10 వేల ఏళ్లు తపస్సు చేసిన ఫలితం
వరుథిని ఏకాదశి రోజున ఈ 5 దానాలు చేస్తే 10 వేల ఏళ్లు తపస్సు చేసిన ఫలితం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం! 2026 ఏప్రిల్ 18న ప్రమాదకరమైన మలుపు - ఇజ్రాయెల్, అమెరికాలకు ఎదురుదెబ్బ తప్పదా?
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం! 2026 ఏప్రిల్ 18న ప్రమాదకరమైన మలుపు - ఇజ్రాయెల్, అమెరికాలకు ఎదురుదెబ్బ తప్పదా?
Wifi Placement According to Vastu: ఇంట్లో వైఫై ఉందా? ఈ 3 తప్పులు చేస్తే నెగెటివ్ ఎనర్జీ .. వాటిని వెంటనే సరిదిద్దుకోండి!
ఇంట్లో వైఫై ఉందా? ఈ 3 తప్పులు చేస్తే నెగెటివ్ ఎనర్జీ .. వాటిని వెంటనే సరిదిద్దుకోండి!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget