అన్వేషించండి

Mahabharat: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు

మహాభారత యుద్ధంలో దాదాపు 50 లక్షల మంది పాల్గొన్నారు. గెలుపు, ఓటమి సంగతి సరే..మరి వీరికి నిత్యం భోజనం ఎలా. ఇంతమందికి వంట చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా. ఎంతమంది భోజనానికి వస్తారో అంచనా ఎలా తెలుస్తుంది...

లెక్క పెట్టి వంట చేసినా ఎక్కువవడమో, తక్కువ అవడమో ఉంటుంది. అలాంటిది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న వారికి నిత్యం ఎంత ఫుడ్ అవసరమో ఎలా తెలుస్తుంది. యుద్ధంలో చనిపోయిన వారు మినహా భోజనానికి ఎంతమంది వస్తారో కుక్ కి ఎలా తెలిసింది. ఎవరా వంటవాడు...

దక్షిణ భారతంలోని ఉడిపి రాజైన ఉడిపిరాజైన నరేషుడు తన సైన్యాన్ని తీసుకుని కురుక్షేత్ర సంగ్రామం దగ్గరకు  వెళ్లినప్పుడు తమ వైపు రావాలి అంటే తమవైపు రావాలని  కౌరవులు, పాండవులు కోరతారు. తెలివిగా వ్యవహరించిన ఉడిపిరాజు ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య.. అందుకే ఇందులో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను-నా సైన్యం యుద్ధంలో పాల్గోకుండా సైనికులకు వండిపెడతాం అని చెబుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని సరే అంటాడు.

Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

వాస్తవానికి 50 లక్షల మందికి వండిపెట్టాలంటే భీముడు, సైన్యం వల్ల మాత్రమే అవుతుంది. కానీ ఈ సమయంలో భీముడికి కురుక్షేత్రంలో పాల్గొనకతప్పదు.అందుకే నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వండిపెట్టగల సమర్థుడివి అని చెబుతాడు కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడున్న సైనికులకు నిత్యం వంట చేసి పెడతాడు. ఎలా ఉంటే.. సాయంత్రానికి తాను వండిన భోజనంలో ఒక్క మెతుకు కూడా మిగలకుండా...అంటే వృధా కాకుండా అన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం తగ్గుతోంది కానీ నరేషుడు వండిన వంట ఒక్కరోజు కూడా వృధాకాలేదు, సరిపోలేదు అనిపించలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.

ఇది ఎలా సాధ్యమైంది
అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు, అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు, ఈ రోజు యుద్ధంలో ఇంతమంది చనిపోతారని నరేషుడికి ఎలా తెలుస్తోందని ఆశ్చర్యపోయేవారు. 

నరేషుడిని ప్రశ్నించిన ధర్మరాజు
ఇలా 18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతోంది. అప్పటి వరకూ ఆగిన ధర్మరాజు అప్పుడు ఉడిపిరాజు, వంటచేసి పెట్టిన నరేషుడిని అడిగాడు...'మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అడుగుతాడు.

నరేషుడు ఇచ్చిన సమాధానం
మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. ఈ గొప్పతనమంతా కృష్ణుని కే చెందుతుంది అంటాడు.''యుద్ధం జరిగినన్ని రోజులూ శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను వాటిని లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని పెసరకాయలు తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.అంటే కృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.దీనిని బట్టి మిగిలిన వారిని భోజనం వండేవాడిని" అని చెప్పాడు. 

ఇది మహాభారతంలో అరుదైన కథ.కర్ణాటకలోని ఉడిపి జిల్లా కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుడి లీలల గురించి ఈ కథ ఇప్పటికీ చెబుతుంటారట. 

Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....

టాప్ హెడ్ లైన్స్

శివ భక్తులపై శని ప్రభావం ఉండదా? శిష్యుడైన శని బారి నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా!
శివ భక్తులపై శని ప్రభావం ఉండదా? శిష్యుడైన శని బారి నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా!
11-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
11-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
Durga Pooja: రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం ఎందుకు? అద్భుత ఫలితాలు & రహస్యం!
రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం ఎందుకు? అద్భుత ఫలితాలు & రహస్యం!
మిథున రాశి 2026 జూలై నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు | ఉద్యోగం , డబ్బు, ప్రేమ, ఆరోగ్యం!
మిథున రాశి 2026 జూలై నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు | ఉద్యోగం , డబ్బు, ప్రేమ, ఆరోగ్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget