అన్వేషించండి

Mahabharat: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు

మహాభారత యుద్ధంలో దాదాపు 50 లక్షల మంది పాల్గొన్నారు. గెలుపు, ఓటమి సంగతి సరే..మరి వీరికి నిత్యం భోజనం ఎలా. ఇంతమందికి వంట చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా. ఎంతమంది భోజనానికి వస్తారో అంచనా ఎలా తెలుస్తుంది...

లెక్క పెట్టి వంట చేసినా ఎక్కువవడమో, తక్కువ అవడమో ఉంటుంది. అలాంటిది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న వారికి నిత్యం ఎంత ఫుడ్ అవసరమో ఎలా తెలుస్తుంది. యుద్ధంలో చనిపోయిన వారు మినహా భోజనానికి ఎంతమంది వస్తారో కుక్ కి ఎలా తెలిసింది. ఎవరా వంటవాడు...

దక్షిణ భారతంలోని ఉడిపి రాజైన ఉడిపిరాజైన నరేషుడు తన సైన్యాన్ని తీసుకుని కురుక్షేత్ర సంగ్రామం దగ్గరకు  వెళ్లినప్పుడు తమ వైపు రావాలి అంటే తమవైపు రావాలని  కౌరవులు, పాండవులు కోరతారు. తెలివిగా వ్యవహరించిన ఉడిపిరాజు ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య.. అందుకే ఇందులో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను-నా సైన్యం యుద్ధంలో పాల్గోకుండా సైనికులకు వండిపెడతాం అని చెబుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని సరే అంటాడు.

Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

వాస్తవానికి 50 లక్షల మందికి వండిపెట్టాలంటే భీముడు, సైన్యం వల్ల మాత్రమే అవుతుంది. కానీ ఈ సమయంలో భీముడికి కురుక్షేత్రంలో పాల్గొనకతప్పదు.అందుకే నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వండిపెట్టగల సమర్థుడివి అని చెబుతాడు కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడున్న సైనికులకు నిత్యం వంట చేసి పెడతాడు. ఎలా ఉంటే.. సాయంత్రానికి తాను వండిన భోజనంలో ఒక్క మెతుకు కూడా మిగలకుండా...అంటే వృధా కాకుండా అన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం తగ్గుతోంది కానీ నరేషుడు వండిన వంట ఒక్కరోజు కూడా వృధాకాలేదు, సరిపోలేదు అనిపించలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.

ఇది ఎలా సాధ్యమైంది
అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు, అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు, ఈ రోజు యుద్ధంలో ఇంతమంది చనిపోతారని నరేషుడికి ఎలా తెలుస్తోందని ఆశ్చర్యపోయేవారు. 

నరేషుడిని ప్రశ్నించిన ధర్మరాజు
ఇలా 18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతోంది. అప్పటి వరకూ ఆగిన ధర్మరాజు అప్పుడు ఉడిపిరాజు, వంటచేసి పెట్టిన నరేషుడిని అడిగాడు...'మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అడుగుతాడు.

నరేషుడు ఇచ్చిన సమాధానం
మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. ఈ గొప్పతనమంతా కృష్ణుని కే చెందుతుంది అంటాడు.''యుద్ధం జరిగినన్ని రోజులూ శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను వాటిని లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని పెసరకాయలు తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.అంటే కృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.దీనిని బట్టి మిగిలిన వారిని భోజనం వండేవాడిని" అని చెప్పాడు. 

ఇది మహాభారతంలో అరుదైన కథ.కర్ణాటకలోని ఉడిపి జిల్లా కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుడి లీలల గురించి ఈ కథ ఇప్పటికీ చెబుతుంటారట. 

Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....

టాప్ హెడ్ లైన్స్

ఆగస్టు 23-29 వారఫలాలు: మేషం నుంచి మీనం 12 రాశుల ఫలితాలు!
ఆగస్టు 23-29 వారఫలాలు: మేషం నుంచి మీనం 12 రాశుల ఫలితాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget