అన్వేషించండి

Pawan Kalyan : సనాతన ధర్మ రాజకీయాల్లోకి పవన్ - తిరుమల లడ్డూ వివాదంతో స్పేస్ కల్పించుకున్నారా ?

Andhra Pradesh : తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరు భిన్నంగా ఉంది. సనాతన రక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో పాటు ..ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు.

Pawan Kalyans  On Tirumala Laddu controversy : సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్పందించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని  సలహా ఇచ్చారు. దీనికి పవన్ రిప్లయ్ ఇవ్వలేదు కానీ .. ఆయన రాజకీయంపై మాత్రం అందరికి ఈ క్లారిటీ వచ్చినట్లయింది. 

లడ్డూ వివాదంతో పవన్ స్పందన ఏం చెబుతోంది  ? 

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో వస్తున్న వార్తలు కోట్లాది మంది హిందువుల మనో భావాల్ని  దెబ్బతీశాయి.  నెయ్యి విషయంలో  జరిగన తప్పులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.  ఈ క్రమంలో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి పని చేయాలన్నట్లుగా పవన్ కల్యాణ్ స్పందించార.ు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఆలోచనను పవన్ కల్యాణ్ ప్రజల ముందు పెట్టారు. ఈ అంశంపై  పీఠాధితుపు, న్యాయ, మీడియా వర్గాలతో సహా ప్రజాప్రతినిధులంతా చర్చించాలని కోరారు.  ఇలా అందరూ కలిసి సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు నడుంకట్టేలా చేయాలని పవన్ ఆలోచన చేశారు.

హిందూ ఫేస్‌గా పవన్  మారాలనుకుంటున్నారా?

నిజానికి పవన్ కల్యాణ్ తన భావజాలం.. కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని  చాలా సార్లు చెప్పారు. అందుకే ఓ సారి ఆ పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు కానీ బీజేపీ రేంజ్ హిందూత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు లడ్డూ వివాదంలో మాత్రం సనాతన ధర్మం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. పవన్ కల్యాణ్ దీర్ఖకాలిక రాజకీయ వ్యూహంతో ముందుడుగు వేస్తున్నారని.. ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందని అంటన్నారు. దీనికి కారణం.. దేశంలోని ప్రముఖ అథ్యాత్మిక ఆలాయలు అధ్యాత్మిక వాదుల చేతుల్లోనే ఉండాలని రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకు వచ్చారు. ఇది ఏపీకి కాదు.. దేశం మొత్తం గురించి ఆయన తెచ్చిన ప్రస్తావన. 

దక్షిణాదిన హిందూ ఫేస్‌గా ఉండే ప్రయత్నమా ?

లడ్డూ వివాదం నేపధ్యంలో పవన్  పదకొండు రోజుల పాటు.. దీక్ చేయాలని నిర్ణయించుకున్నారు. నంబూరు ఆలయంలో దీక్ష చేపట్టి పదకొండు రోజుల తర్వాత తిరుమలలో దర్శనం చేసుకుంటానన్నారు. ప్రాయశ్చిత్తమని పవన్ అంటున్నారు.  రాజకీయాల్లో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. కుల, మత రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ వ్యూహంలో భాగంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దానికి  పవన్ కల్యాణ్ అతీతడేమీ కాదు. ఆయన  ఎవర్నీ నొప్పించకుండా హిందువుల్ని ఆకట్టుకునే రాజకీయాలు చేయడానికి సిద్దమయ్యారని అనుకోవచ్చు. అయితే  పవన్ కల్యాణ్ తన స్పందన వెనుక ఎలాంటి రాజకీయం వ్యూహం ఉందని చేశారో కానీ.. రాజకీయంగా మాత్రం  చర్చనీయాంశం అవుతోందని అనుకోవచ్చు. 
   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Advertisement

వీడియోలు

Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Dharmendra Net Worth: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
CJI SuryaKant: నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
Balakrishna : బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
Maruti S Presso Price: మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
Embed widget