అన్వేషించండి

Jagan Tour : ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !

Andhra Politics : ఎన్నికలకు సీఎం జగన్ భిన్నంగా ప్రచారం చేయనున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేసి బహిరంగసభలో పాల్గొననున్నారు.

Jagan Bus journey from Idupula Paya to Ichapuram  :  ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్‌ మ్యాప్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు.

మొగచి మూడు రోజుల షెడ్యూల్  
ఈ నెల 27 నుంచి వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర
►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్ నివాళులు
►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్‌, సాయంత్రం బహిరంగ సభలు
►27న ప్రొద్దుటూరులో వైఎస్‌ జగన్‌ తొలి బహిరంగ సభ
►28న నంద్యాలలో సీఎం జగన్‌ బస్సు యాత్ర, సాయంత్రం సభ
►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్‌ బహిరంగ సభ
 .
 
బస్సు యాత్ర ప్రారంభానికి ముందు.. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ను సీఎం జగన్‌ సందర్శిస్తారు.  వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెడతారు. మేమంతా సిద్ధం యాత్ర ద్వారా సీఎం జగన్‌  పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ ఉండనుంది. కడప పార్లమెంట్‌ స్థానం పరిధి నుంచి జన సమీకరణ చేస్తారు.  ఆ మరుసటి రోజు అంటే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో మేమంతా బస్సు యాత్ర కొనసాగనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే సిద్దం సభలు జరిగిన చోట్ల.. బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండవని స్పష్టం చేసింది. ప్రజలందరితో ఇంటారాక్షన్‌ కార్యక్రమం ఉంటుందని  సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ జనంలోనే ఉంటారన్నారు.                                             

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే  వరకూ బస్సు యాత్ర ఉంటుందని ఆ తర్వాత ప్రచారాన్ని ఎలా చేయాలన్నది ఖరారు చేసుకుంటున్నారు. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ రోజు వరకూ  బస్సు యాత్ర చేపడతారు. ఇరవై  ఏడో తేదీ  నుంచి పద్దెనిమిదో తేదీ వరకూ అంటే దాదాపుగా ఇరవై రోజుల పాటు బస్సు యాత్ర చేస్తారు. సిద్ధం సభలు నాలుగు చోట్ల జరిగినందున ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పించి.. మిగిలిన ఇరవై చోట్ల జగన్బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉంది.                                                                     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revant 10 years CM: పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతితో విషాదం
హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మైనర్లు మృతితో విషాదం
Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revant 10 years CM: పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతితో విషాదం
హైదరాబాద్‌లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మైనర్లు మృతితో విషాదం
Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
Tuesday TV Movies: బాలకృష్ణ ‘పైసా వసూల్’, వెంకీ ‘జెమిని’ టు గోపీచంద్ ‘ఆంధ్రుడు’, రామ్ ‘స్కంద’ వరకు - జనవరి 28న టీవీలో వచ్చే సినిమాలివే..
బాలకృష్ణ ‘పైసా వసూల్’, వెంకీ ‘జెమిని’ టు గోపీచంద్ ‘ఆంధ్రుడు’, రామ్ ‘స్కంద’ వరకు - జనవరి 28న టీవీలో వచ్చే సినిమాలివే..
Pawan Kalyan Politics: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
KA Paul Sensational Comments: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget