అన్వేషించండి

Jagan-Chiranjeevi Controversy :అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్.. చిరంజీవి రియాక్షన్‌- వైసీపీ వ్యూహం ఏమిటి?

YSRCP: బాలకృష్ణ వంగ్యాస్త్రాలు, చిరంజీవి లేఖాస్త్రం, ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. చాలా కాలంగా జగన్‌పై చేస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అసెంబ్లీలో చిరంజీవిని అవమానించారని బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
  • సీఎం జగన్‌తో మీటింగ్‌లో చిరంజీవి అభ్యర్థనలు పట్టించుకోలేదని విమర్శలు.
  • బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు, టికెట్ ధరల పెంపును గుర్తు చేశారు.
  • వైసీపీ, అనుకూల మీడియా వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

YSRCP On Jagan Chiranjeevi Issue:  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను కలిసిన టైంలో జరిగిన పరిణామాలు నాడు ఎంత హాట్‌ టాపిక్ అయ్యాయో నేడు అదే స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మీటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్‌ నాటి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అందులో చిరంజీవి లాంటి పెద్ద మనిషి ప్రాధేయపడుతూ అడుగుతున్న విజువల్స్‌, జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా దృశ్యాలు ఉన్నాయి. దీన్ని చూసిన వారంతా రగిలిపోయారు. మెగా అభిమానులు, జనసైనికులు, జగన్‌ను వ్యతిరేకించే వారంతా ఆ చర్యను ఖండించారు. నాడు మొదలైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. 

గురవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రస్తావించారు. నాడు ఇండస్ట్రీ పెద్దలను అవమానించారని గుర్తు చేశారు. అసలు గేటు నుంచి లోనికి రానివ్వకపోవడం, లోపలికి వెళ్లాక కూడా సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి వెళ్లాలని చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కలవబోరని అనేసరికి చిరంజీవి గట్టిగా నిలదీశారని తెలిపారు. గట్టిగా చిరంజీవి నిలదీశారనే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుపట్టారు. ఎవరూ అక్కడ గట్టిగా అడగలేదని అన్నారు. అంటే అక్కడ జరిగిన అవమానానికి వారు చెప్పిన దానికి సైలెంట్‌గా ఉండిపోయారే తప్ప మరో మాట మాట్లాడలేదని బాలయ్య అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. 

Image

అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించడం ఈ సందర్భంగా బాలయ్య వాడిన పదజాలంపై చిరంజీవి నొచ్చుకున్నారు. నాడు మేం గట్టిగా అగడటం వల్లే నాడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. నాడు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ఓ లేఖనే విడుదల చేశారు. ఈ లేఖ నాడు ఏం జరిగిందో చెప్పారే తప్ప తమకు అవమానం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వైసీపీ మద్ధతుదారులు జగన్‌ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఇదే చెబుతోంది. కానీ బాలకృష్ణ మాటలకు కౌంటర్‌గా లేఖలను విడుదల చేశారు కానీ జగన్‌ ప్రవర్తించిన తీరును ఎక్కడా ప్రస్తావించలేదు. నాడు తాడేపల్లిలో జరిగిన విషయంపై ఇప్పటికే చాలా సార్లు పవన్, చంద్రబాబు, బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం కూడా ఓ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అప్పుడు కూడా చిరంజీవి స్పందించేలేదు. 

నాడు జరిగిందని చిరంజీవి మనసులో ఉంది. దానిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇకపై స్పందిస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన గురువారం విడుదల చేసిన లేఖలో మాత్రం బాలకృష్ణ అన్న మాటలపై నొచ్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ, దాని అనుకూల  మీడియా భావిస్తోంది. అందుకే జగన్‌పై వస్తున్న ఆరోపణలు చిరంజవి కొట్టి పారేశారనే ప్రచారం చేస్తోంది. అదే టైంలో జగన్‌ను సైకో అన్న పదాన్ని కూడా ఖండిస్తోంది. అసలైన మానసిక రోగి బాలకృష్ణే అంటూ ఘాటుగా స్పందిస్తోంది. ఏమైనా సమస్య ఉంటే బావతో, పపన్ కల్యాణ్‌తో తేల్చుకోవాలే తప్ప తమ జోలికి రావద్దని హెచ్చరిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Deepti Sharma World Record: దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Embed widget