అన్వేషించండి

Rosayya CM Jagan : మాజీ సీఎం రోశయ్యకు అసెంబ్లీలో సంతాపమేది ? సీఎం జగన్‌పై టీడీపీ విమర్శలు!

సుదీర్ఘకాలం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి,గవర్నర్‌గా పని చేసిన రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం చెప్పకపోవడం వివాదాస్పదమవుతోంది. సీఎం జగన్ తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఏపీ అసెంబ్లీలో సంతాపం చెప్పలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించారు.రెండో రోజు మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి  సంతాపం తెలిపారు.  వెంటనే సభను వాయిదా వేశారు. రెండో రోజు ఈ ఒక్క అంశమే సభ ఎజెండాలో ఉంది.  అయితే  ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సంతాపం తెలియచేయకపోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

"న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చ" ఇప్పటికి లేనట్లే ! ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిందా ?

 ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కన్ను మూశారు. ఈ  సందర్భంగా ఆయనను తెలుగు రాష్ట్రాలప్రజలు, నేతలు అందరూ గుర్తు చేసుకున్నారు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సేవలు అందించారు. మంత్రిగా సుదీర్గ కాలం పని చేశారు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా వైదొలిగారు. తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.  

దమ్ముంటే రాజీనామా చేసి రా ! అచ్చెన్న, రోజా సవాళ్ల హీట్ !

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్  సంతాపం ప్రకటించారు. కానీ  నివాళి అర్పించేందుకు వెళ్లలేదు. అప్పుడే రాజకీయ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆయనకు అసెంబ్లీ ద్వారా సంతాపం తెలుపకుండా అవమానించారన్న విమర్శలను 
టీడీపీ నేతలుచేస్తున్నారు.  రోశయ్య పట్ల సీఎం జగన్ కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. గతంలో తనను కాకుండా రోశయ్యను సీఎం చేశారన్న ఆగ్రహంతో జగన్ ఉన్నారని అంటున్నారు.  

సాధారణంగా ఎవరైనా సభ్యులు, మాజీ సభ్యులు చనిపోతే సభలోసంతాపం చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. అయితే సిట్టింగ్ సభ్యులు చనిపోయినప్పుడు ఆయన ఒక్కరికే సంతాపం తెలిపి సభను వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రోజుల్లో మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలను ఆమోదిస్తారని చెబుతున్నారు. రోశయ్యకు తర్వాత సభ జరిగే రోజుల్లో సంతాపం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై టీడీపీ తో పాటు కొన్ని ఆర్యవైశ్య సంఘాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget