అన్వేషించండి

ఒకే వేదికపైన బీజేపీ, వామపక్షాలు, టీడీపీ- విజయవాడలో అరుదైన దృశ్యం!

భీమవరం నుంచే ఎన్నికల శంఖారావం మోగిస్తున్నామని బీజేపి ప్రకటించింది. ఈనెల 24 తేదీ భీమవరంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణ ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

సర్పంచ్‌లపై సమస్యలపై విపక్షాలు పోరుబాట పట్టాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, వామపక్షాలు ఒకే వేదికపై కనిపించాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేసేందుకు సిద్ధమని నేతలు ప్రకటించారు.  

పంచాయతీ సర్పంచులు బాధ పెట్టడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సర్పంచులు సమస్య మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సర్పంచులు చేసే పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్‌ సమావేశం ఈ ఇద్దరి నేతలు పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్ళిస్తుందనీ ఆరోపించారు ఈ సమావేశానికి హాజరైన నాయకులు. కేంద్ర ప్రభుత్వం  14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంపిన రూ.8,660 కోట్ల నిధులు తిరిగి సర్పంచుల ఎఫ్‌పిఎంఎస్‌ ఖాతాలో జమ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలను సర్పంచ్‌ పరిధిలోకి తీసుకువచ్చి సర్పంచులకు, ఎంపిటిసిలకు 15వేలు, ఎంపిపి, జెడ్‌పిటిసిలకు 30వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వాలంటీర్ల కంటే సర్పంచులకు తక్కువ గౌరవ వేతనం ఇస్తున్నారనీ ఆరోపించారు. పంచాయతీ సర్పంచులను బాధ పెట్టడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అని మండిపడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తన క్యాబినెట్ మంత్రుల తరహాలనే, సర్పంచులను దిష్టిబొమ్మలుగా చేశారనీ ఆరోపించారు సీపీఐ, టీడీపీ లీడర్లు. రాష్ట్రంలో మంత్రులను గుర్తించే పరిస్థితి లేదనీ, మంత్రులను  దద్దమ్మలు చేశారనీ ఎద్దేవా చేశారు. సర్పంచుల సమస్యల పట్ల సీఎం ఇంటిని ముట్టడించటానికైనా వెనుకాడమాని హెచ్చరించారు. సర్పంచులు చేసే ఆందోళనలో తమ పార్టీల నేతలు ముందుంటుందనీ వెల్లడించారు.

భీమవరం నుంచే బీజేపీ ఎన్నికల సమరం!

బిజెపికి భీమవరానికి వీడదీయలేని అనుబంధం ఉందని భవిష్యత్‌లో నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ శాశ్వత నియోజకవర్గంగా మారుస్తామంటున్నారు నేతలు. భీమవరం కేంద్రగా జరిగే పార్టీ సమావేశాలకు సంబంధించిన వివరాలను నేతలు వెల్లడించారు. ఈ సమావేశాలకు ఐదుగురు కేంద్రమంత్రులు రానున్నారని తెలిపారు. భీమవరంలో మూడు పర్యాయాలు జరిగాయని, నాల్గోసారి కూడా ఇక్కడే జరుగుతున్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతో బిజెపికి ఎంతో అనుబంధం ఉందని, ప్రాంతీయ పార్టీలు బిజెపిపై విషప్రచారం చేస్తున్నాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక పెట్టిందని, కీలక పాత్ర పోషించనున్నామని వివరించారు.

కుటుంబ పార్టీలతో పొత్తులు లేవు....
కుటుంబ పార్టీలతో పొత్తులు లేవని, 2024లో అధికారాన్ని చేపట్టే దిశగా బిజెపి ముందుకు వెళుతుందని అన్నారు బీజేపీ నేతలు. భీమవరంలో జరిగే రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రాష్ట్రంలో 18 శాతం ఓటింగ్ సాధించిన పార్టీ బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగేందుకు కీలక సమయం ఇదేనని అభిప్రాయపడ్డారు. భీమవరం మున్సిపల్ ఎన్నికలు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుందని, జిల్లాలో నరసాపురం బిజెపి శాశ్వతంగా అసెంబ్లీ అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget