అన్వేషించండి

Amaravati Bill: అమరావతి చట్టబద్ధత బిల్లు - పార్లమెంట్ లో వైసీపీ వ్యతిరేకిస్తుందా ?

Amaravati Legalization Bill:అమరావతికి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెస్తారని ప్రచారం జరుగుతోంది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి చెప్పారు. కానీ వైసీపీ పాలసీ అది కాదు.

Amaravati Legalization Bill YSRCP Will oppose  in Parliament : అమరావతి రాజధాని అంశం మరోసారి పార్లమెంటు వేదికగా చర్చకు వస్తోంది. రాజధాని నగరానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే అమరావతి రైతులకు న్యాయం  జరగాలన్నదే తమ విధానమని ఆయన పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అస్పష్టంగానే  న్యాయం  నిర్వచనం                              

వైసీపీ చెబుతున్న రైతులకు న్యాయం అనే మాటలో స్పష్టత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని అనిశ్చితిలోకి నెట్టడం వల్ల రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు కూడా న్యాయం అని మాట్లాడుతున్నారే తప్ప, ఆ న్యాయం ఏ రూపంలో ఉండాలి.. తంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలునా లేక మరేదైనా కొత్త ప్రతిపాదననా అన్నది ఆ పార్టీ నేతలు వివరించలేకపోతున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ అస్పష్ట వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన బలపడుతోంది.

వివాదమా? చట్టబద్ధతా?                             

రాజధానిపై పదేపదే వివాదాలు సృష్టించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని  అందరి అభిప్రాయం.  గత కొన్నేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటాలు, రాజకీయ ప్రకటనల వల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, భూములు ఇచ్చిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాజధానిపై ఇంకా వివాదాలు సృష్టించడం వల్ల పెట్టుబడులు వెనక్కి పోవడమే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి భిన్నంగా, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ద్వారానే రైతులకు అసలైన భరోసా లభిస్తుంది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడమే రైతులకు జరిగే అతిపెద్ద న్యాయం. చట్టబద్ధత ఉంటే ప్రభుత్వాలు మారినా రాజధాని మారదనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ భరోసా వల్ల అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి, భూముల ధరలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు దక్కాల్సిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన వాటాలు అప్పుడే విలువను సంతరించుకుంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యం                    

రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని వివాదాల్లో ఉంచడం కంటే, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే అది వివాదాల ద్వారా సాధ్యం కాదు, కేవలం రాజ్యాంగబద్ధమైన రక్షణ ,వేగవంతమైన అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. పార్లమెంటులో రాబోయే బిల్లు ఈ దిశగా ఒక కీలక మలుపు అవుతుందని ఆశించవచ్చు. కానీ అది వైసీపీ విధానం మీదనే ఆధారపడి ఉంటుంది.        

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Advertisement

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Embed widget