అన్వేషించండి

KCR Delhi Tour: ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ.. జల వివాదాలు, గెజిట్ వాయిదాపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌

1/5
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తొలిరోజు పాల్గొన్న కేసీఆర్.. అనంతరం బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తొలిరోజు పాల్గొన్న కేసీఆర్.. అనంతరం బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
2/5
శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చించారు.
శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చించారు.
3/5
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 5 అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 5 అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
4/5
ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలో ఉంచాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విన్నవించారు. జల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించారు. గెజిట్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని మరోసారి కోరారు.
ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలో ఉంచాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విన్నవించారు. జల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించారు. గెజిట్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని మరోసారి కోరారు.
5/5
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget