అన్వేషించండి
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News | బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేదు అనుభవాలు ఉన్నాయని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఇప్పటికే విసిగి పోయారని తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
1/4

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పలు రాష్ట్రాల నేతలు వరుస భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, త్వరలో రాష్ట్రంలో తాము అధికారం లోకి వస్తాయని దీమా వ్యక్తం చేశారు.
2/4

తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, బీజేపీ శాసనసభ్యులు, ఇతర కీలక నేతలు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశంలో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ వారితో చర్చించారు.
Published at : 27 Nov 2024 07:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















