హైదరాబాద్లో బోనాల పండుగ కన్నుల పండువగా జరుగుతోంది. గతేడాది కరోనా వల్ల బోనాలను అంతంత మాత్రంగానే నిర్వహించిన సంగతి తెలిసిందే.
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సామాన్యులే కాక, ప్రముఖులు సైతం బోనాల పండుగలో పాల్గొంటున్నారు.
ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి రావడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ఆలయానికి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!