అన్వేషించండి
Statue Of Equality: ముచ్చింతల్ సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి దంపతులు
ముచ్చింతల్ ఆశ్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
1/8

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి స్వాగతం పలికారు.
2/8

రామానాజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులోని రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు.
3/8

రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
4/8

సమతాస్ఫూర్తి కేంద్రంలో శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
5/8

హైదరాబాద్ ముచ్చింతల్ లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సందర్శించారు. ఆశ్రమంలోని 108 దివ్యక్షేత్రాలకు దర్శించుకున్నారు.
6/8

ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా పేరుగాంచుతుందన్నారు.
7/8

రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
8/8

సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి రాష్ట్రపతి దంపతులకు వివరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Published at : 13 Feb 2022 08:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















