ఏఐసీసీ ఆదేశాల మేరకు నేడు కీసరలో రెండు రోజుల పాటు జరిగే నవ సంకల్ప్ మేథో మథన శిబిర్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
అందులో భాగంగా పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు.
నవ సంకల్ప్ చింతన్ శిబిర్ చైర్మన్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడారు.
ఈ సమావేశం తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
ఈ శిబిరానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ టీపీసీసీ ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Congress Election Guarantees: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, పూర్తి వివరాలిలా
Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించిన కేసీఆర్, దక్షిణతెలంగాణ కల సాకారం
CWC Meeting Photos: తాజ్కృష్ణా హోటల్లో సీడబ్ల్యూసీ మీటింగ్, హాజరైన కాంగ్రెస్ కీలక నేతలు
Car Rally on ORR: చంద్రబాబుకు మద్దతుగా ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
ఫోటోలు: ప్రగతి భవన్లో రాఖీ వేడుకలు, సోదరీమణుల ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్
TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం
/body>