అన్వేషించండి
Secunderabad Railway Station న్యూ డిజైన్ చూశారా - ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు ఇవీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డిజైన్
1/7

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.
2/7

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.
Published at : 07 Apr 2023 10:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















