హోమ్ఫోటో గ్యాలరీతెలంగాణKCR: దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం
KCR: దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం
Written By : ABP Desam | Updated at : 27 Aug 2021 09:20 PM (IST)
దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష..
1/9
దళిత బంధు పథకం అమలుపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న సీఎం కేసీఆర్ శుక్రవారం నేరుగా కరీంనగర్ వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
2/9
ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం పనిచేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
3/9
తన చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడతానని కేసీఆర్ దళితులకు హామీ ఇచ్చారు.
4/9
దళిత జాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సమాజమే కారణమని అన్నారు.
5/9
దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
6/9
దళితబంధు పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
7/9
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్
8/9
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్
9/9
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్