అన్వేషించండి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చిన భక్తులు - ఉదయం మోహినీ అవతారం ..సాయంత్రం గరుడవాహన సేవ!
Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు అక్టోబరు 08 మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు మలయప్పస్వామి..సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది
Tirumala Brahmotsavam
1/8

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాహనసేవలలో భాగంగా అక్టోబరు 08 ఉదయం మోహిని అవతారంతో మాడవీధుల్లో విహరించారు మలయప్పస్వామి
2/8

అక్టోబరు 08 సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది. వాహనసేవల్లో అత్యంత విశిష్టమైన ఈ సేవను చూసి తరించేందుకు భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
Published at : 08 Oct 2024 01:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















