అన్వేషించండి
Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనమిచ్చాడు చూశారా - ఎంత చూసినా తనివి తీరదు
Ram Mandir Inauguration: అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనమిచ్చాడు.
అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనమిచ్చాడు.
1/8

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున దర్శనమివ్వాల్సిన అయోధ్య రాముడు ముందే దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకూ ముఖాన్ని కప్పేసి ఉన్న విగ్రహం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాల రాముడి పూర్తి రూపం కనిపించాక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
2/8

పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహం అందరినీ కట్టి పడేస్తోంది.
Published at : 19 Jan 2024 05:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















