ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించారు.
తొలుత ఆయన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం జగన్.. నేరుగా కడప జయరాజ్ గార్డెన్స్కు చేరుకున్నారు.
అక్కడ జరుగుతున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అంతకుముందు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కడప పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కడప పర్యటన అనంతరం సీఎం జగన్ విశాఖకు వెళ్లనున్నారు.
Jyeshtabhishekam 2023: శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం - వేడుకగా స్నపన తిరుమంజనం
వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభం- గుంటూరులో ఎటు చూసినా ట్రాక్టర్లే
In Pics: వైఎస్ఆర్ రైతు భరోసాలో సీఎం జగన్ - ఆసక్తికర ఫోటోలు చూసేయండి
విజయవాడలో నిర్మలా హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు
TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు