అన్వేషించండి

Top Headlines Today: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరమన్న మంచు విష్ణు - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News Today | ఏపీలో గూగుల్ ఆఫీసు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో టెక్ దిగ్గజం ఒప్పందం చేసుకుంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. నిజాలు బయటపెడతానని మంచు విష్ణు పేర్కొన్నారు.

Telangana News Today | మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీ జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన మంచు మనోజ్‌ తన అన్నపై పరోక్షంగా మండిపడ్డారు. తాను ప్రేమించిన పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం, బంధువుల కోసం నిలబడినందుకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో పూర్తిగా చెప్పాల్సిన టైం వచ్చిందని సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని కూలంకుషంగా చెప్పేస్తానని అన్నారు. పూర్తి వివరాలు

విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మకంగా సంస్థ రానుంది. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరున్న గూగుల్‌ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గూగుల్ ఇటీవల తెలంగాణలో సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దేశంలో ఇది తొలి సెక్యూరిటీ సెంటర్ కాగా, ఏసియాలో రెండోది అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు

ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై మంచు మోహన్‌ బాబు చేసిన దాడి సంచలనంగా మారుతోంది. దీనిపై ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు స్పందించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘర్షణలో మోహన్ బాబుకి కూడా గాయాలు అయినట్టు విష్ణు తెలిపారు. అందుకే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. మోహన్ బాబును పరామర్శించిన నటుడు విష్ణు అక్కడే విలేకర్లతో మాట్లాడారు. పూర్తి వివరాలు

2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 సంవత్సరంలో గూగుల్ సెర్చ్‌లో భారతీయులు ఎక్కువ వెతికిన అంశాలను ఆ సంస్థ ప్రకటించింది. ఎప్పటి మాదిరిగానే క్రికెట్‌ సంబంధించిన అంశాలు టాప్‌లో ఉంటే తర్వాత స్థానం సినిమాలదే. తెలుగు రాష్ట్రాలతో లింక్ ఉన్న టాపిక్స్ కూడా ఈ గూగుల్‌ సెర్చ్‌లో ఉన్నాయి. ఫేమస్ అయిన వ్యక్తులు గురించి కూడా గూగుల్‌లో వెతికారు. వారిలో వినేష్‌ ఫొగాట్‌ మొదటి స్థానంలో ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాలు 

వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. పేర్ని నాని సతీమణి పేరుపై ఉన్న  గోడౌన్లలో పౌరసరఫరాల శాఖ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. అయితే ఆ బియ్యం మాయమైంది. ఏమయిందో ఎవరికీ తెలియలేదు. బియ్యం పోయాయని కావాలంటే డబ్బులు ఇస్తామని పేర్ని నాని అధికారులకు లేఖ రాశారు. పూర్తి వివరాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
Byju Ravindran: బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్  - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్ - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
Embed widget