News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Punjab Congress Crisis: సోనియా గాంధీకి సిద్ధూ లేఖాస్త్రం.. ఇదే చివరి అవకాశమని వ్యాఖ్య

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంజాబ్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. పంజాబ్‌లో పార్టీ పునరుద్ధరణకు ఇదే చివరి అవకాశమన్నారు.

FOLLOW US: 
Share:

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. ఈ నెల 15న సోనియా గాంధీకి రాసిన నాలుగు పేజీల లేఖలోని వివరాలను సిద్ధూ ఈ రోజు ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 13 పాయింట్ల ఎజెండాతో కూడిన పంజాబ్ మోడల్‌ను రూపొందించానని, దానిని వివరించేందుకు తనకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సోనియాను సిద్ధూ కోరారు.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ సింగ్ చన్నీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాధాన్యతా క్రమాలను ఆ లేఖలో సిద్ధూ ప్రస్తావించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ పునరుద్ధరణకు ఇది చివరి అవకాశంగా పేర్కొన్నారు. 

లేఖలో అంశాలు..

వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగాలు, డ్రగ్స్ వంటి  అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసిన దుండగులను శిక్షించాలి.

వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఇసుక మైనింగ్, కేబుల్ మాఫియాల గురించి సిద్ధూ ప్రస్తావన.

వెనక్కి తగ్గిన సిద్ధూ..

ఇటీవల పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అధిష్ఠానం చర్చలు జరపడంతో తన నిర్ణయాన్ని సిద్ధూ వెనక్కి తీసుకున్నారని పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతారని సీనియర్ నేత హరీశ్ రావత్ ప్రకటించారు.

పంజాబ్, పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి నా సమస్యలను అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్, పంజాబ్ మంచి కోసమే. వారి ఆదేశాలే నాకు శిరోధార్యం.                                             "

-నవజోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత
Published at : 17 Oct 2021 04:58 PM (IST) Tags: navjot singh sidhu punjab elections Punjab Elections 2022 Congress president Sonia Gandhi 13 point agenda Punjab

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి