అన్వేషించండి

Rajyasabha Row : క్షమాపణలు చెప్పాల్సింది మీరే... ! రాజ్యసభ ఘటనలపై అధికార, విపక్షాల రాజకీయ రచ్చ..!

సాగు చట్టాలకు నిరసనగా రాజ్యసభలో కొంత మంది సభ్యులు బల్లలు ఎక్కి ఫైళ్లు విసిరేసి గందరోగళం సృష్టించారు. దీనికి మీరంటే మీరు కారణమని బీజేపీ, విపక్షాలు ఆరోపించుకుంటున్నాయి.

రాజ్యసభ  నిరవధిక వాయిదా పడక ముందు రాజ్యసభలో జరిగిన పరిణామాలపై  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. సభలో జరిగిన ఘటనలపై బయట కూడా రాజకీయ వివాదం చోటు చేసుకుంటోంది. సాగుచట్టాలపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు కొందరు.. రాజ్యసభ చైర్మన్‌ స్థానం కింద పార్లమెంటరీ సిబ్బంది కూర్చునే బల్లలపైకి ఎక్కి, నల్లటి వస్త్రాలతో నిరసన తెలుపుతూ, ఫైళ్లు విసిరేసి తీవ్ర గందరగోళం సృష్టించారు.  కొందరు సభ్యులు బల్లలపై దాదాపు గంటన్నర పాటు తిష్ఠవేశారు. ఓ కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌ స్థానంపైకి ఫైల్‌ను విసిరేశారు. విపక్ష సభ్యులు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  దేశ చరిత్రలో మదటి సారిగా రాజ్యసభలో సభ్యుల్ని శారీరకంగా కూడా దాడి చేశారని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాధీ మండిపడ్డారు. 

 దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  పార్లమెంట్‌లో ఏవరేం చేశారో దేశం మొత్తం చూసిందని... ఈ ఘటనలపై బాధ్యత తీసుకుంటే.. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా..  ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఛైర్మన్ కూడా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదన్నారు. కొందరు సభ్యులు టేబుల్స్ ఎక్కి.. గర్వంగా ఫీలయ్యారని.. వారేదో గొప్ప  పని చేసినట్లుగా ట్వీట్లు చేసుకున్నారని... ఇది చాలా తప్పని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సభ లోపు వీడియో షూట్ చేయడం తప్పన్నారు. ప్రజలంతా ఎంపీలు తమ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారని.. కానీ ప్రతిపక్ పార్టీలు ఎజెండా ఆరాచకరం మాత్రమేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

 ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..  మరో వైపు  ప్రభుత్వం పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా వ్యవహరించిందంటూ...  శరద్ పవార్ సహా ప్రతిపక్ష నేతలంతా ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రంఅందించారు.  రాజ్యసభలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో చర్చలు జరగకుడా చేసి.. బిల్లులను ఏకపక్షంగా పాస్ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలు... పార్లమెంట్‌లో చీకటి రోజులుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి బాధ్యత వారిదేనని అధికార పార్టీ విమర్శిస్తోంది.త మొత్తంగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు మాత్రం దేశ ప్రజల్ని విస్మయ పరుస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Embed widget