అన్వేషించండి

Right to Die: గౌరవంగా చనిపోయే హక్కు కల్పించిన మహారాష్ట్ర - దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం !

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వినూత్న నిర్ణయం తీసుకంది. నిబంధనల మేరకు గౌరవంగా చనిపోయే హక్కును కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Right to Die with Dignity:  భారతదేశంలో తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక నుంచి మహారాష్ట్రలో గౌరవంగా చనిపోవాలనుకుంటే దానికి అనుమతి ఇస్తారు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇలాంటి జీవోను ఇచ్చింది. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహారాష్ట్ర ఉత్తర్వులు 

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి గౌరవంగా ప్రాణం తీసివేసే కారుణ్య మరణ విధానానికి  సుప్రీం కోట్లు చాలా ఏళ్ల క్రితమే అనుమతించింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే  లివింగ్ విల్ అనుమతించదగినవే అని తెలిపింది. ఈ మేరకు కొన్ని కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.  చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.  

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

కోలుకోలేని పరిస్థితి ఉంటే కారుణ్య మరణం          

రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి, వ్యాధి పూర్తిగా నయం కాదని చట్టబద్ధమైన మెడికల్ బోర్డు ప్రకటించిన తర్వాతే లైఫ్ సపోర్ట్  తొలగిస్తారు.  రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీచేసే పత్రాన్ని సజీవ వీలునామా అంటారు. దీనికి రోగుల కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుమతి ఉండాలి.  చట్టాలు చేయని రాష్ట్రాల్లో కారుణ్య మరణం కోసం   రోగి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తే.. కారుణ్య మరణం అవసరమా, లేదా అని నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జీవో జారీ చేయలేదు. 

చాలాకాలం నుంచి విజ్ఞప్తులు      
 
ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి సారి ధైర్యం చేసి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగతా రాష్ట్రాలు కూడా పాటిస్తాయేమో చూడాల్సి ఉంది. 

దేశంలో అనేక మంది బ్రెయిన్ డెడ్ అయి, కోమాలో ఉంటున్నారు. ఇంకా కొన్ని వేల మంది ఆస్పత్రి మంచానికే పరిమితమై ఉంటారు. వీరిలో చాలా మంది ఇలాంటి దుర్భరమైన జీవితం కంటే..  కారుణ్య మరణం మంచిదని అనుకుంటూ ఉంటారు. కుటుంబసభ్యులు కూడా వారి బాధను చూడలేకపోతున్నామని .. కోలుకునే అవకాశం లేనప్పుడు కారణ్య మరణానికైనా అవకాశం ఇవ్వాలని కోరుతూంటారు. అయితే అలాంటి వాటికి చట్టపరంగా అవక్శం లేదు. మొదటి సారి మహారాష్ట్ర ప్రభుత్వం  చట్టాన్ని తీసుకు వచ్చింది.                          

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Lokesh And Anvesh : బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ  !
బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ !
Camera Dog In IPL: ఐపీఎల్‌ గ్రౌండ్‌లో 'కెమెరా డాగ్‌' - ఆసక్తి పెంచిన సరికొత్త టెక్నాలజీ
ఐపీఎల్‌ గ్రౌండ్‌లో 'కెమెరా డాగ్‌' - ఆసక్తి పెంచిన సరికొత్త టెక్నాలజీ
Heatstroke Emergency Care : సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget