అన్వేషించండి

New Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు

National Highways Rules | రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేల మీద ప్రతి 10 కి.మీకు సైన్ బోర్డుల ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Speed signs at every 10km on National Highways soon | న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగం, లేన్ ఉల్లంఘించడమే ప్రధాన కారణమని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ వే, జాతీయ రహదారుల మీద వాహనాలు నడిపే డ్రైవర్లను మార్గనిర్దేశం చేయడానికి, వారిని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రతి 10 కిలోమీటర్లకు వాహన లోగోలతో వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పాయింట్లు, డైవర్షన్ లాంటి వివరాలు సైతం సైన్ బోర్డులో కనిపించాలని కొత్త రూల్స్ తీసుకువస్తోంది.

ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

రహదారి యాజమాన్య ఏజెన్సీలు ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రతి పది కిలోమీటర్లకు వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి, 2025 నుంచి ఎక్స్‌ప్రెస్‌వేలు, నేషనల్ హైవేలపై ఇది అమలులోకి రానుంది. ఇలా చేయడాన్ని రోడ్డు పరిభాషలో డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం లాంటిది, వారిని ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేయడం లాంటిది. సైన్ బోర్డులు ద్వారా డ్రైవర్లకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వేగం నియంత్రణలో ఉంటే ప్రమాదాలు తగ్గుతాయని రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ భావిస్తోంది. 

స్పీడ్ లిమిట్, ఎగ్జిట్ పాయింట్ల వివరాలు
స్పీడ్ లిమిట్స్‌తో పాటు ఎగ్టిట్ పాయింట్స్ మీద అవగాహన కోసం కొన్ని సైన్ బోర్డులు ఉండటం మంచిదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే నేషనల్ హైవేల మీద ప్రతి 10 కిలోమీటర్లకు ఓ చోట వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులు, ఎగ్జిట్ పాయింట్లకు సంబంధించి వివరాలు ఉండేలా చూసుకోవాలని ఇటీవల పేర్కొంది. అదే విధంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఓ చోట నో పార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ చోట ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ సైతం డిస్ ప్లే చేయాలని గైడ్ లైన్స్ సిద్ధం చేశారు. ఫిబ్రవరి నుంచి సరికొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.

Also Read: Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget