అన్వేషించండి

PK In Congress : సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్‌లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?

సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఆయన గుజరాత్‌లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు స్ట్రాటజిస్ట్గ్ గా పని చేయడానికి అంగీకరించినట్లుగా కూడా ప్రచారం జరిగుతోంది. ఈ తరుణంలో సోనియాతో  భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం  అవుతోంది. 

మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?
 
 రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,  2024  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌కు సేవలు అందించేందుకు పీకే సిద్ధంగా ఉన్నట్లుగా తెలు్సోతంది. గుజ‌రాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నిక‌ల బ్లూప్రింట్‌పై కూడా  కాంగ్రెస్ ముఖ్య నేతలతో పీకే చర్చిస్తున్నారని చెబుతున్నారు.  2024 సార్వత్రిక ఎన్నిక‌లతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచార‌ బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగిస్తుందని చెబుతున్నారు.  

PK In Congress : సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్‌లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?

గుజరాత్ కాంగ్రెస్‌లో హార్దిక్ కల్లోలం - పార్టీ మారబోవడం లేదన్న పటేల్ నేత !

ప్రశాంత్ కిషోర్‌కు రాజకీయ ఆశలు ఉన్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ కోసం పని చేసిన తర్వాత ... అక్కడ టీఎంసీ విజయం సాధించిన వెంటనే.. తాను ఇక స్ట్రాటజిస్ట్‌గా పని చేయనని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోచేరాలని అనుకున్నారు. పలుమార్లు చర్చలు కూడా జరిపారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ చనిపోవడంతో ఆయన స్థానంలోకి ప్రశాంత్ కిషోర్ వెళ్తారన్న ప్రచారం జరిగింది. 

దేశ ఆర్థిక రాజధానిలో కట్టెల పొయ్యిలే ఆధారం - కారణం ఏమిటంటే ?

అయితే ఇతర కాంగ్రెస్ సీనియర్లు అంగీకరించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తర్వాత మళ్లీ ఆయన కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై మే 6లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించారు. ఆ లోపే కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీకే శిష్యుడు సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్‌తో ఒప్పందం చేసుకుంది. కర్ణాటక , తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆయన సేవలు అందిస్తున్నారు . ఈ క్రమంలో పీకేను కూడా స్ట్రాటజిస్ట్‌గా తీసుకునే అవకాశాలు లేవని.. నేరుగా ఆయనను పార్టీలో చేర్చుకుంటారని చెబుతున్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
TVK strict announcement: బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
CM Vijay OSD Astrologer: ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget