అన్వేషించండి

Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన

Train Accident: మరో రైలు ప్రమాదం కలకలం రేపింది. హౌరాకు సమీపంలో షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు ఆలస్యంగా వెళ్తుండటంతో పెను ప్రమాదం జరగలేదు.

Secunderabad Shalimar Express : సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నవాల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.  

షాలిమార్ సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని నల్పూర్ స్టేషన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో షాలిమార్ స్టేషన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎక్స్‌ప్రెస్ లైన్ నంబర్ వన్ నుంచి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ, అది ఎలాగో లైన్ నంబర్ టూకి వచ్చింది. దీంతో ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన కారణంగా హౌరాలోని రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సౌత్ ఈస్టర్న్ రైల్వే అథారిటీ విచారణ ప్రారంభించింది. తక్కువ వేగంతో  ట్రైన్ నడుస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.  

శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షాలిమార్ స్టేషన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వచ్చిన పెద్ద శబ్ధంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. మూడు కోచ్‌లు పట్టాలు తప్పడంతోపాటు, రైలు ఇంజిన్‌లో ఎక్కువ భాగం పట్టాలు తప్పింది. 

ఈ రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 6:00 గంటలకు షాలిమార్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. షాలిమార్‌లోకి ప్రవేశించే ముందు నల్పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. రైలులోని పార్శిల్ కోచ్, రెండు ప్యాసింజర్ వ్యాన్‌లు పట్టాలు తప్పాయి. 

రైలు పూర్తిగా వేరే లైన్‌లో వెళ్లిందని ప్రయాణీకులు చెప్పాడు. అందుకే మూడు బోగీలు పక్కకు ఒరిగాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. రైల్వేశాఖ సహాయ చర్యలు ప్రారంభించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. 

ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రైలు నంబర్ వన్ ద్వారా వెళ్లాల్సి ఉన్నా, అది లైన్ నంబర్ టూకు మారింది. ఇదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఇంజనీర్లు, ఆర్పీఎఫ్, జీఆర్పీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget