అన్వేషించండి

PM Modi: వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి, నెల రోజులు టైమ్ ఇచ్చిన ప్రధాని మోడీ

దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సంకల్ప్‌ సప్తాహ్‌ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచనలు చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే, అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు.  ఔత్సాహికులైన అధికారులను గుర్తించి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యతలను అప్పగించాలనిన ఉన్నతాధికారులకు సూచించారు. 

గతంలో వెనకబడిన జిల్లాల్లో పోస్టింగ్‌ అంటే, దాన్ని పనిష్మెంట్‌గా అధికారులు భావించే వారని ప్రధాని మోడీ తెలిపారు., అలాంటి స్థితి నుంచి సరికొత్త విధానాల ద్వారా వెనకబడిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తోందో వివరించారు. యువ అధికారులు ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో వెనకబడిన ప్రాంతాల్లో సేవలందించాలని, నూతనోత్సాహంతో వాళ్లు పని చేయడమే ఈ మార్పులకు కారణమన్నారు. ఆశించిన స్థాయిలో పని చేసిన ఉద్యోగులకు తర్వాతి కాలంలో మంచి గుర్తింపు లభించిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల విషయంలోనూ, ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 

దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న వివిధ శాఖల కార్యదర్శులకు సూచించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని తెలిపారు. అధికారులు ఎవరైతే బ్లాక్‌ లెవల్‌లో మంచి ఫలితాలు తీసుకొస్తారో వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. స్వతంత్ర భారత్‌లోని ఉత్తమమైన పది పథకాల్లో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం ప్రధానమైనదని మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమం కేవలం నీతి ఆయోగ్‌ కార్యక్రమంగా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు. అధికారులు అభివృద్ధి  100 ప్రాంతాలు కచ్చితంగా జాతీయ సగటు అభివృద్ధి సూచీ అధిగమించాలని తెలిపారు. నెల వ్యవధిలో 100 వెనుకబడిన గ్రామాలను లేదా ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే, భవిష్యత్‌లో ఆ సంఖ్యను 1000కి పెంచడం పెద్ద కష్టమైన పనేం కాదన్నారు మోడీ. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Modi Cabinet Decisions: రైతన్నకు కేంద్రం తీపి కబురు- వరి, పత్తి సహా 14 ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు - ఇవిగో ఫుల్ డీటైల్స్
రైతన్నకు కేంద్రం తీపి కబురు- వరి, పత్తి సహా 14 ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు - ఇవిగో ఫుల్ డీటైల్స్
PM Modi Convoy Reduction : పొదుపు పిలుపే కాదు..పాటిస్తున్నారు కూడా - కాన్వాయ్‌ సైజ్ తగ్గించుకున్న మోదీ - అదే బాటలో వీఐపీలు
పొదుపు పిలుపే కాదు..పాటిస్తున్నారు కూడా - కాన్వాయ్‌ సైజ్ తగ్గించుకున్న మోదీ - అదే బాటలో వీఐపీలు
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! భారీ నిధుల విడుదల!
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
LSG vs CSK మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? బిగ్ అప్డేట్ గురించి తెలుసా?
Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Best Alternative To Gold: బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
Kalyana Lakshmi Scheme In AP Online Apply: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
Embed widget