అన్వేషించండి

Jack Dorsey Interview: 'రైతుల నిరసన టైంలో ఒత్తిడి తెచ్చింది- మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు ఆరోపణలు- తప్పుపట్టిన కేంద్ర మంత్రి

Jack Dorsey Interview: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు, రైతుల ఉద్యమ సమయంలో భారత ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని జాక్ డోర్సే ఆరోపించారు.

Jack Dorsey Interview: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ఉద్యమ సమయంలో విమర్శలు చేసిన వారి ఖాతాలను సస్పెండ్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ఆయన ప్రధాన ఆరోపణదీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై మోడీ ప్రభుత్వంలోని మంత్రి స్పందించారు. జాక్ డోర్సీ చేసిన ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ట్విట్టర్ ప్రతిసారీ భారత చట్టాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'జాక్ డోర్సీ అబద్ధాలను చెప్పారు. బహుశా ట్విట్టర్ చరిత్రలో అత్యంత అనుమానాస్పదమైన అంశాన్ని చెరిపేసే ప్రయత్నం కావచ్చు. డోర్సీ , అతని బృందం పదేపదే భారత చట్టాలను ఉల్లంఘించారు. వాస్తవానికి, ట్విట్టర్ 2020 నుంచి 2022 వరకు భారతీయ చట్టాలను పట్టించుకోలేదు. జూన్ 2022లో సమ్మతించారు. ఈ సమయంలో ఏ ట్విటర్ అధికారి జైలుకు వెళ్లలేదు, ట్విటర్‌ బ్యాన్ కాలేదు. డోర్సీ కాలంలో భారత చట్టాలను అంగీకరించడానికి ట్విటర్ ఇబ్బంది పడింది. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

జాక్ డోర్సీ ఏం చెప్పారంటే..
బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ డోర్సీని ట్విట్టర్‌లో ఉన్నప్పుడు ఏ దేశ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని అడిగారు. దీనిపై డోర్సే స్పందిస్తూ, రైతుల నిరసన సమయంలో, ప్రభుత్వాన్ని విమర్శించే అనేక ట్విట్టర్ హ్యాండిల్స్‌ను నిషేధించాలని తనను కోరారని చెప్పారు. అలా చేయని పక్షంలో అధికారుల ఇళ్లపై దాడులు చేసి భారత్‌లో ట్విటర్‌ను మూసివేస్తామని హెచ్చరించారు. భారత్‌తోపాటు టర్కీ ప్రభుత్వాన్ని కూడా ప్రస్తావించిన డోర్సీ అక్కడి ప్రభుత్వం కూడా ట్విటర్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తోందని, బెదిరించిందని అన్నారు.

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడి ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ మరింత వైరల్ అవుతోంది. అన్ని ప్రతిపక్ష నేతలు దాన్ని షేర్ చేస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 

Also Read: పరుగులు పెడుతున్న పారిశ్రామిక రంగం, భారీగా పెరిగిన ఉత్పత్తి

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget