అన్వేషించండి

Pahalgam Terror Attack Updates: "ఎవర్నీ వదలం, వెతివెతికి చంపుతాము" పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక

Pahalgam Terror Attack Updates: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. దోషులకు శిక్ష పడుతుందని చెప్పారు.

Pahalgam Terror Attack Updates: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశ చర్యలకు పాకిస్తాన్ భయపడుతోంది. ఇంతలో ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదం, ఉగ్రవాదుల నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎవరైనా ఒక కుట్ర దాడి చేసి అది వారి విజయం అని అనుకుంటే పొరపాటు అవుతుంది.  ఒక్కొక్కరిని వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు.

'ఉగ్రవాదం అంతం వరకు పోరాటం కొనసాగుతుంది'

కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రి మన్సుఖ్ మండావియా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి శిక్ష పడుతుందని అన్నారు.

ఎవరినీ వదిలిపెట్టరు - అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో, ఈశాన్యంల అలజడి అయినా, వామపక్ష ఉగ్రవాద ప్రాంతమైనా లేదా కశ్మీర్‌పై ఉగ్రవాద దాడి  అయినా, ప్రతిదానికీ  ధైర్యంగా సమాధానం చెప్పాము. ఎవరైనా ఇలాంటి దాడులు చేసి  అది వారి  విజయం అని అనుకుంటే పొరపాటే అవుతుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం , ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ దేశం నుంచి  ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే  మన సంకల్పం , అది కచ్చితంగా నెరవేరుతుంది.

అమిత్ షా ఉగ్రవాదులను హెచ్చరించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 90వ దశకం నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న వారికి వ్యతిరేకంగా మనం సహనంతో  ధైర్యంగా పోరాడుతున్నామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. మన పౌరుల ప్రాణాలను తీసుకోవడం ద్వారా వారు ఈ యుద్ధాన్ని గెలుస్తామని వారు అనుకోకూడదు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఈ పోరాటంతో ముగింపు పలకాలి. ప్రతి ఒక్కరినీ ఎంచుకుని ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget