News
News
వీడియోలు ఆటలు
X

G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'

కరోనాపై యుద్ధంలో ప్రపంచానికి భారత్ బాసటగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 సదస్సులో పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

కరోనాపై పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ.. జీ20 సదస్సు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 చివరి నాటికి భారత్​ 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసి కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 150 దేశాలకు వైద్య సాయం చేసి భారత్ అండగా నిలిచిందని గుర్తుచేశారు.

ఈ మేరకు జీ-20 సదస్సులో 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'​లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భారత్ తీసుకున్న​ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి కుడా మోదీ ఈ సదస్సులో వివరించారని ష్రింగ్లా వెల్లడించారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్​ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని జీ20 దేశాలను మోదీ ఆహ్వానించారని పేర్కొన్నారు.

మోదీ స్పీచ్ హైలైట్స్..

  • అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను జీ-20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
  • భారత్​ స్వదేశీ టీకా కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని పేర్కొన్నారు.
  • ఈ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం లభిస్తే ఇతర దేశాలకు భారత్ మరింత సాయపడగలదని వివరించారు.

Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?

Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at : 31 Oct 2021 12:48 PM (IST) Tags: Pandemic Narendra Modi Prime Minister World Health Organisation Corona virus disease G-20 meeting vaccine certification

సంబంధిత కథనాలు

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

UPSC 2023 Civils Exam: మే 28న సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: మే 28న సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

ABP Desam Top 10, 27 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 27 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ