అన్వేషించండి

India Elected To UNESCO Panel: యునెస్కోలోని ఆ కమిటీలో భారత్, ఆరు దేశాలు పోటీ పడినా దక్కని చోటు

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటున్నందుకు గానూ యునెస్కోలోని ఐహెచ్‌సీ కమిటీలో భారత్ ఎంపికైంది. ఆరు దేశాలు పోటీ పడినా, వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది.

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భారత్ భేష్..

యునెస్కోలోని ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీలో భారత్‌ చోటు దక్కించుకుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నందుకు గానూ యునెస్కోలో భాగమైన ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH కమిటీకి ఎంపికైంది. 2022 నుంచి 2026 వరకూ భారత్ ఈ కమిటీలో కొనసాగనుంది. ఈ ICH కమిటీలో ఇప్పటికే రెండు సార్లు చోటు సంపాదించుకుంది. 2006-10 వరకూ మొదటిసారి, 2014-18 వరకూ రెండోసారి కమిటీలో ఉంది. ఇప్పుడు మరోసారి అదే కమిటికీ ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో వెల్లడించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ జరుపుకుంటున్న ఈ తరుణంలో భారత్‌ రెండు కీలక కమిటీలకు ఎంపికవటం ఆనందంగా ఉంది. ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH,వరల్డ్ హెరిటేజ్ కమిటీల్లో భారత్ చోటు సంపాదించుకుంది. వసుదేవ కుటుంబకం అనే భారత మౌలిక సూత్రాన్ని మరోసారి చాటి చెప్పేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. యునెస్కోలో భాగమైన ఈ IHC కమిటీ సాంస్కృతిక వారసత్వ కట్టడాలను ఎలా పరిరక్షించుకోవాలి, వాటిని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై పూర్తి స్థాయి గైడెన్స్ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన పలు సిఫార్సులనూ చేస్తుంది.

 

ఆరు దేశాలు పోటీ పడినా..భారత్‌కే ఓటు 

ఈ కట్టడాలను కాపాడుకోవటంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇందుకోసం ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేపడతారు అనే వివరాలతో ఈ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వినతులన్నింటినీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటారు. అంతే కాదు. అవసరమైన సమయంలో అంతర్జాతీయ సహకారాన్నీ తీసుకునేందుకు ఈ కమిటీ తోడ్పడుతుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి దాదాపు ఆరు దేశాలు ఈ కమిటీలో ఎంపికయ్యేదుకు దరఖాస్తు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్ కూడా భారత్‌తో పాటు అప్లై చేశాయి. అయితే ఈ ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించగా 110 ఓట్లు సాధించింది భారత్. 2022-26 మధ్య కాలంలో సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటామన్న విషయాలను స్పష్టంగా వివరించింది భారత్. అందుకే అంత మంది మద్దతుతో కమిటీకి ఎంపికైంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget