అన్వేషించండి

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Cyclone Michaung News in Telugu: రాష్ట్రంలో మిగ్‌జాం తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

CPI leader Ramakrishna: రాష్ట్రంలో మిగ్‌జాం తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తుపాను వల్ల పొలాలలో నష్టపోయిన పంటను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  స్టేజీలు వేసుకొని క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 460 మండలాలలో తీవ్రమైన కరువు తాండవిస్తుంటే కేవలం 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణం అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా ముందుకు వెళ్తుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కరువును చూడలేని వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏ విధంగా ఆదుకుంటారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. తుఫాను కారణంగా రైతుల పొలాల్లో దాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కనీసం రైతులతో కూడా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని.. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించకపోవడంతోనే అన్నమయ్య ప్రాజెక్టు వరదలు కొట్టుకపోయిందన్నారు. దాని పర్యవసానంగానే 39 మంది మృతి చెందారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని... ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో తాను ఎప్పుడూ చూడలేదు అన్నారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని.. తుపాను బాధితుల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget