అన్వేషించండి

Good news for farmers : రైతులకు కేంద్రప్రభుత్వం దీపావళి బహుమతి - పెంచిన పంటల మద్దతు ధరల వివరాలు ఇవే

MSP : రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రధాన పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

MSP Hike announcements by the Union Cabinet :  కేంద్ర ప్రభుత్వం రైతులకు దీపావళి బహుమతి  ప్రకటించింది.  రబీ సీజన్‌లో పండించే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకంది.  ఈ రబీ పంటల ఎంఎస్పీ పెంపు కోసం రూ.87,657 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. . గోధుమ, ఆవాలు, పెసర్లు, బార్లీ, శనగలు, సన్‌ఫ్లవర్ పంటలకు పెంపు వర్తిస్తుంది.  గోధుమలపై క్వింటాల్‌కు ఎంఎస్పీ రూ. 150 పెంచారు.   గతంలో క్వింటాల్‌ గోధుమ ధర రూ.2275 ఉండగా అది  రూ.2425కి పెరిగింది. క్వింటాల్‌ ఆవాలుకు ఎంఎస్పీ రూ.300 పెంచారు. తాజా పెంపుతో  గతంలో ఉన్న రూ.5,650 నుంచి రూ.5,950 కి పెరిగింది.                

 ఇక క్వింటాల్ పెసర్లకు రూ.275 మద్దతు ధర పెంచారు. ఇప్పుడు క్వింటాల్ పెసర్లకు రైతులకు  రూ. 6,425 నుంచి రూ.6,700 కి పెరిగిన ధర లభిస్తుంది.   ఇక బార్లీ పంట క్వింటాల్‌కు రూ.130 ఎంఎస్పీ పెంచారు.  ఇప్పుడు రూ.1,850 ఉన్న మద్దతు ధర ఇక నుంచి రూ.1,980కు పెరిగుతుంది.  శనగల ఎంఎస్పీ రూ.210 పెంచగా రూ.5,650కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ పంటకు ఎంఎస్పీ రూ.140 పెంచడంతో.. రూ.5,800 నుంచి రూ.5,940కి  చేరుకుంది.                          

ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు

ఆరు పంటలకు మద్దతు ధరతో పాటు  రైతులకు మరిన్ని శుభవార్తలను కేంద్ర ప్రభుత్వం అందించింది. రైతుల ఆదాయాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌  పథకానికి రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అదే సమయంలో రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువుల సబ్సిడీకి రూ.24,475 కోట్లు   మంజూరు చేసింది.  

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందు కోసం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు కేంద్రంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  పెరుగుతున్న పెట్టుబడికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరలు పెంచుతూ వస్తోంది. కేంద్రం మద్దతు ధర పెంచితే వేలకోట్లు భారం పడతుంది. అయినా ఎప్పటికప్పుడు రైతులకు అండగా ఉండేందుకు త్వరిగతిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. 

ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రబీ సీజన్ లో అత్యధికంగా పండే పంటలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు   ఆరు పంటల ఎమ్మెస్పీ పెంచారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలతో పాటు అత్యధిక రేటు లభించేలా మార్కెట్ వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.  రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని బీజేపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.                                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

New Renault Duster: మార్చి 17న రెనాల్ట్ డస్టర్ లాంచింగ్‌.. కారు తయారీలో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర.. ఫీచర్ల వివరాలు
మార్చి 17న రెనాల్ట్ డస్టర్ లాంచింగ్‌.. కారు తయారీలో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర.. ఫీచర్ల వివరాలు
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget