అన్వేషించండి

Assam: వాహనాలకు నిప్పంటించిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం

అసోంలో కొంతమంది దుండగులు ట్రక్రులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు.

అసోంలో దుండగులు రెచ్చిపోయారు. డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్​లో బొగ్గు లోడుతో ఉన్న ఏడు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదనమయ్యారు. చనిపోయిన ఐదుగురిని ట్రక్కు డ్రైవర్లుగా గుర్తించారు. ట్రక్కుల్లో మొత్తం 10 మంది ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎవరు చేశారు?

డీఎన్​ఎల్​ఏ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం వాటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. అసోంలో డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్​ఎల్​ఏ) ఉగ్ర సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 14, 15 తేదీల్లో డిమా హాసాఓ సహా మరో 5 జిల్లాల్లో 36 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చింది డీఎన్ఎల్ఏ. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజున డిమా హాసాఓ జిల్లాలోని మైబాంగ్​లో కాల్పులకు తెగబడింది. 

Also Read: Covid 19 India Cases: దేశంలో కొత్తగా 44,658 కేసులు.. కేరళలో తగ్గని వైరస్ ఉద్ధృతి

డిమా హలీమ్ దాఓబాగ్ (డీహెచ్ డీ) అనే అసోంలోని ఉగ్రవాద సంస్థ యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దాల్మియా సిమెంట్ కు చెందిన 6 ట్రక్కులను అప్పుడు వీరు కాల్చి బూడిద చేశారు. 8 మందిని చంపేశారు. ఇప్పుడు డీఎన్ఎల్ఏ కూడా అదే దారిలో నడవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ డీఎన్ఎల్ఏ యాక్టివ్ అవడం వల్ల అసోంలో మళ్లీ కలకలం రేగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

Also Read: Sonu Sood Brand Ambassador: కేజ్రీవాల్- సోనూసూద్ భేటీ.. కారణం ఇదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Hathras Stampede: ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Hathras Stampede: ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Embed widget