అన్వేషించండి

World TB day: పోరాడుతున్నా అంతం కాని మహమ్మారి ‘క్షయ’, ఇదొచ్చే అవకాశం వారికే ఎక్కువ

ఎన్నో మహమ్మారులను అంతం చేశాం కానీ, క్షయ మాత్రం మానవాళిని వేధిస్తూనే ఉంది.

గత యాభైఏళ్లుగా మనం క్షయ వ్యాధిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ అంతం చేయలేక భంగపడుతూనే ఉన్నాం. కలరా, పోలియో వంటి మహమ్మరుల అంతు చూసిన మానవాళి క్షయను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుల్లో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నారు. కేవలం క్షయ కారణంగా మనదేశంలోనే 4,80,000 మంది ఏటా మరణిస్తున్నారు. అంటే రోజుకి 1300 మంది అన్నమాట. ఇంతగా చాప కింద నీరులా క్షయ వ్యాపిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. 

మనతెలుగు రాష్ట్రాల్లో క్షయ వ్యాధి గ్రస్తుల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది కానీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మధ్య క్షయ తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక, ప్రభుత్వాలు పూర్తిగా తమ దృష్టిని పెట్టడంతో క్షయ వంటి దీర్ఘకాలికవ్యాధుల బారిన పడిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. మరింత మంది ఈ రెండేళ్లలో క్షయ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. 

ప్రభుత్వం నుంచి మందులు ఫ్రీ
క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు, పౌష్టికాహారం, రూ.500 నగదు కూడా అందిస్తారు. కాబట్టి  ఎవరికైనా క్షయ వ్యాధి ఉంటే ప్రభుత్వం నుంచి ఈ సాయాన్ని కచ్చితంగా తీసుకోవాలి. క్షయరోగుల్లో చాలా మందికి కోవిడ్ వైరస్ కూడా సోకింది. దీనివల్ల వారు ప్రాణాంతకమైన పరిస్థితి చేరుకున్నారు. 2030 కల్లా క్షయ వ్యాధిని అంతం చేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడున్న గణాంకాల ప్రకారం అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. 

ఇదొక అంటువ్యాధి..
చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే క్షయ ఒక అంటువ్యాధి. క్షయ రోగుల్లో మైకోబ్యాక్టిరియం ట్యూబర్ కోలోసిస్ అనే బ్యాక్టిరియా ఉంటుంది. ఇది వారు తుమ్మినప్పుడు, దగ్గనప్పుడు గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. అందుకే క్షయ వ్యాధి గ్రస్తులు ఉన్న ఇళ్లల్లో మిగతావారికి కూడా ఇదొచ్చే అవకాశం ఎక్కువ. 

లక్షణాలు ఇలా..
విపరీతమైన దగ్గు వస్తుంది. జ్వరం, ఛాతీ నొప్పి, నీరసం, అలసట, తలనొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. ట్యూబర్ కొలోసిస్ బ్యాక్టిరియా శరీరంలో చేరాక రెండేళ్ల తరువాత లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొందరిలో అయిదేళ్లయిన లక్షణాలు బయటపడవు. 

వీరు జాగ్రత్త
మధుమేహ రోగులు, పోషకాహార లోపం ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, కరోనా వైరస్ బారిన తీవ్రంగా పడిన వారు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో క్షయ త్వరగా కలుగుతుంది. 

Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?

Also read: చిన్న వయసులోనే ఆడపిల్లలు ఎందుకు రజస్వల అవుతున్నారు?

టాప్ హెడ్ లైన్స్

Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget