అన్వేషించండి

భర్త, పసిబిడ్డను చంపబోయిన మహిళ - నిద్రలేకపోతే అలా మారిపోతారా? అసలు ఆమెకు ఏమైంది?

Mental Health: ఓ మహిళ నవ మాసాలు మోసి ప్రసవించిన తన బిడ్డను, కంటికి రెప్పలా చూసుకునే భర్తను చంపాలనుకుంది. ఆమెలో కలిగిన ఈ తీవ్రమైన ప్రవర్తన కారణంగా వైద్యులు చికిత్స అందించారు. అసలు ఆమెకు వచ్చిన ఆ మానసిక జబ్బు ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి తెలుసుకుందాం

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. లేకపోతే.. ఈ మహిళ తరహాలోనే మారిపోతారు. చంపడానికి కూడా వెనకాడరు. ఔనండి, నిజం. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఓ అరుదైన మానసిక సమస్యతో బాధపడుతున్న మహిళ.. నిద్రలేమితో విచక్షణ కోల్పోయింది. తనకు తెలియకుండానే.. భర్తను, బిడ్డపై దాడి చేసింది. 

డెర్బీషైర్‌లోని చెస్టర్ఫీల్డ్‌కు చెందిన లారా అనే మహిళ.. పోస్ట్‌పార్ట్ సైకోసిస్ (ప్రసవం తర్వాత వచ్చే మానసిక సమస్య)తో బాధపడుతోంది. దాని వల్ల ఆమెలో విపరీతంగా ఆలోచించేంది. తీవ్రమైన హాలుసినేషన్‌‌తో ఏవేవో ఊహించుకొనేది. తనపై ఎవరో దాడి చేస్తున్నట్లు, హత్యకు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకొనేది. కొన్నిసార్లు ఎవరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా భావించేది. దీంతో ఆమె నిద్రపోవాలంటే భయపడేది. అలా ఆమె సుమారు రెండు రోజులు నిద్రలేకుండా గడిపింది. దాదాపు 40 గంటలు నిద్రలేకపోవడంతో ఆమె మానసిక స్థితి అదుపు తప్పింది. తనను ఎవరో వెంటపడుతున్నట్లు.. గట్టిగా కేకలు పెట్టేది. ఆ ఊహలు వచిన్నప్పుడల్లా ఆమె ఉద్వేగానికి గురయ్యేది. ఆ పిచ్చితనంతో ఆమె తన భర్తతోపాటు అప్పుడే పుట్టిన పసిబిడ్డను సైతం చంపాలనుకుంది. లక్కీగా భర్తకు ఆమె సమస్య గురించి తెలియడంతో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నాడు. బిడ్డను ఆమెకు దూరంగా ఉంచడంతో ఎలాంటి హానీ కలగలేదు. 

పోస్ట్‌పార్టం సైకోసిస్ అంటే?

ఈ పోస్టుపార్టం సైకోసిస్ అనేది ప్రతి 1000 మంది తల్లుల్లో ఒకరికి వచ్చే అరుదైన మానసిక జబ్బు. ముఖ్యంగా ప్రసవం అనంతరం కొద్ది మంది తల్లుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా హాలూసినేషన్స్(వాస్తవానికి దగ్గరగా ఉండే ఊహలు), మానసిక ఒత్తిడి, అతిగా ఆలోచించడం, వింతగా ప్రవర్తించడం, మూడ్ సరిగ్గా లేకపోవడం వంటివి గమనించవచ్చు. అయితే దీనికి కారణాలను డాక్టర్లు పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా వంటి జబ్బులు ఉన్నవారు మాత్రమే ఈ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

లారా భర్త స్పందిస్తూ.. డాక్టర్లు సలహా మేరకు ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. పోస్ట్‌పార్టం సైకోసిస్ అనే పరిస్థితి వల్లే ఆమె అలా ప్రవర్తిస్తుందని చెప్పారు. సైకోసిస్ సమస్య పరిష్కారానికి డాక్టర్లు కొన్ని మందులు సూచించారని, టాక్ థెరపీతోనూ ఆమె మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చని పేర్కొన్నారని తెలిపాడు. చూశారుగా.. నిద్రలేమి, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలు వల్ల మనుషుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, బీ కేర్ ఫుల్.

Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్​లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget