అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే, కొత్త అధ్యయన ఫలితం

డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఆరోగ్య సమస్య.

మధుమేహం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. నలభై ఏళ్లు నిండితే చాలు డయాబెటిస్ దాడి చేసేందుకు సిద్దంగా ఉంటుంది. ఈ మహమ్మారి వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువే. అందుకే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఎంతో కొంతమేర తగ్గించుకోవచ్చు. చెడు జీవనశైలి, తినే ఆహారం, వ్యాయామరహిత జీవితం... ఇలా ఎన్నో కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వారసత్వం వచ్చే డయాబెటిస్‌‌ను అడ్డుకునే అవకాశం లేదు కానీ, చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే మధుమేహాన్ని మాత్రం అడ్డుకోగలం. అందుకు ఏం చేయాలో ఓ అధ్యయనం దారి చూపించింది. 

పరిశోధనలో తేలిందిదే...
కొత్త అధ్యయనం ప్రకారం మొక్కల ఆధారిత ఆహారం అధికంగా తినేవారిలో డయాబెటిస్ వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు... ఇలా కేవలం మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రమే తినేవారు మధుమేహం బారిన తక్కువ పడతారు. అంతేకాదు మధుమేహం వచ్చినవారు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటే వారిలో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే గుణాలేవీ మొక్కల ఆధారిత ఆహారంలో ఉండదు. ఈ ఆహారాల్లోని మెటబాలైట్ ప్రొఫైళ్లను గమనించడం ద్వారా అవి డయాబెటిస్ రోగంపై ఎలా ప్రతిస్పందిస్తాయో పరిశీలించారు. మెటబాలైట్ అనేది ఆహారాల్లో రసాయన ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. ఇది ఆహారంలోని సమ్మేళనాలను విచ్చిన్నం చేయడానికి అవసరమైన సంక్షిష్ట అణువులను కలిగి ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారం మధుమేహుల్లో ఎలాంటి తీవ్ర మార్పులకు కారణం కావడం లేదు. రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వంటివి కూడా పరిశోధనలో కనిపించలేదు. 

కోట్ల మందిలో ఈ సమస్య
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2000లో కేవలం 150 మిలియన్లున్న డయాబెటిస్ రోగుల సంఖ్య, 2019కి 450 మిలియన్లకు చేరుకుంది. 2045కి దాదాపు 700 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే మూత్రపిండాలు, కళ్లు, నాడీ వ్యవస్థ, గుండె సంబంధ వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఏం తినాలి?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, కూరగాయల నూనెలు, టీ/కాఫీలు ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు వంటివి చాలా మేరకు తగ్గించాలి. 

Also read: భోజనం చేశాక తమలపాకు ఎందుకు నమలాలి?

Also read: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు

Also read: ప్లాస్టిక్ కణాలు పొట్టలో చేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gen Z Health Alert : Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే
Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Fatty Liver : ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
Kailash Mansarovar Yatra : కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Embed widget