అన్వేషించండి

పెరుగు Vs మజ్జిగ, ఈ రెండిట్లో ఏది ఉత్తమం? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

మనలో చాలా మంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది.

భారతీయుల ఆహారంలో పెరుగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది భోజనం చివర్లో పెరుగుతో అన్నం తిననిదే వాళ్ళకి కడుపు నిండిన ఫీలింగ్ రాదు. అందుకే తప్పనిసరిగా పెరుగు తీసుకుంటారు. ఎన్నో పోషకాలు కలిగిన పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో పెరుగుతో అన్నం తింటే చాలా హాయిగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పెరుగు చాలా అవసరం. అయితే కొంతమంది పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటారు.

వేసవితాపం నుంచి ఉపశమనం లభించాలంటే చల్లని మజ్జిగలో కొద్దిగా నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు వేసుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది. శరీరం డీ హైడ్రేట్ నుంచి కాపాడేందుకు ఇంతకి మించింది మరొకటి లేదు. పెరుగు తింటే జలుబు చేస్తుందని అంటూ కొంతమంది మజ్జిగ తీసుకుంటారు. అదేంటి రెండు ఒకదానివే కదా అలా ఎందుకు ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. రెండు పోషకాలతో నిండి ఉన్నావే అయినప్పటికీ పెరుగు కంటే మజ్జిగే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెప్తోంది. పెరుగు కంటే మజ్జిగ వల్లే అధిక లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు పెరుగుకి బదులుగా మజ్జిగ తీసుకుంటే చక్కని ఫలితం పొందుతారు.

ఆహారం ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యానికి ఉత్తమమైన వాటిని ఎంచుకోవడం సవాలుతో కూడుకున్నది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళ విషయంలో అయితే మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే ఆహారం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళు పెరుగు కంటే మజ్జిగని ఎంచుకోవడం మేలైన ఎంపిక.

మజ్జిగ వల్ల ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అసిడిక్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే పెరుగుకు దూరంగా ఉండాలి. దానికి బదులుగా మజ్జిగను తీసుకుంటే మంచిది. అది కూడా తీపి మజ్జిగ తీసుకోవడం మంచిది.

బరువు తగ్గడానికి: పెరుగు బరువు పెరిగేందుకు సహకరిస్తుంది. అదే బరువు తగ్గాలని డైట్ పాటిస్తుంటే పెరుగుకు ప్రత్యామ్నాయంగా మజ్జిగ తీసుకోవచ్చు. తక్కువ పెరుగు వేసుకుని నీళ్ళు ఎక్కువగా పోసుకుని మజ్జిగ చేసుకుని తాగితే చాలా మంచిది.

కాంతివంతంగా ఉంచుతుంది: పెరుగు వేడి శక్తిని కలిగి ఉంటుంది. కానీ దానితో వచ్చే మజ్జిగ మాత్రం చలువ చేస్తుంది. అందుకే వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల డీ హైడ్రేట్ నుంచి బయటపడొచ్చు. మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలుకుని తాగితే అవి ఇంకా రుచిగా ఉంటాయి.

రాత్రి పూట అన్నం తిన్న తర్వాత పెరుగు తినకూడదు అని అంటారు. ఆయుర్వేదం ప్రకారం పెరుగును రాత్రి పూట తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది అసమతుల్యతలకు కారణం అవుతుంది. ముక్కులో అధికంగా శ్లేష్మం పెరిగేలా చేస్తుంది. దగ్గు జలుబుకు కారణం అవుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 

Also Read: మీ పిల్లల ముందు ఇలా చేస్తున్నారా? దాని ఫలితం మీరు ఊహించలేరు

Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Advertisement

వీడియోలు

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
Embed widget