అన్వేషించండి

Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహారం - క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ చాలాకాలం క్రితమే ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. తాజాగా ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదని వార్తలు రాగా దానిపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

Sundeep Kishan: ఇటీవల హైదరాబాద్‌లోని చాలా రెస్టారెంట్స్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఎన్నో రెస్టారెంట్స్.. కల్తీ ఆహారాన్నీ విక్రయిస్తున్నారని బయటపడింది. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రారంభించిన ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్‌లో కూడా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ తనిఖీలు చేపట్టిందని వార్తలు వచ్చాయి. ఆ తనిఖీలలో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారని, పైగా 2022లో ఎక్స్‌పైర్ అయిపోయిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారని బయటికొచ్చింది. దీనిపై తాజాగా నటుడు సందీప్ కిషన్ స్పందించాడు.

నిజం తెలుసుకోండి..

‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ముఖ్యమైన 6 రూల్స్‌నె పాటించడం లేదని కంప్లైంట్ ఫైల్ అయ్యింది. దాంతో పాటు తక్కువ క్వాలిటీ ఆహారం అందిస్తున్నారని కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ.. స్వయంగా తమ సోషల్ మీడియాలో ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ఉన్న ‘వివాహ భోజనంబు’లో తనిఖీలు నిర్వహించిన తర్వాత బయటపడిన తప్పులను ఈ సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించింది. దీనిపై సందీప్ కిషన్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. వచ్చిన ప్రతీ హెడ్‌లైన్స్‌ను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోమని అన్నాడు.

శుభ్రంగా ఉంచుతాం..

8 ఏళ్లుగా వివాహ భోజనంబు అనేది మంచి, నాణ్యమైన ఆహారంతో కస్టమర్లను ఆకట్టుకుందని చెప్తూ వివరణ ఇచ్చాడు. ‘‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలావరకు ఫోటోలు తన కిచెన్ నుండి తీసినవి కాదు. ఎక్స్‌పైర్ అయిపోయిన రైస్ బ్యాగ్‌ను కుకింగ్‌కు ఉపయోగించరు. ఆ బ్యాగ్‌కు ఇంకా సీల్ వేసి ఉందని అధికారులు సైతం తెలిపారు. ఫోటోల్లో చూపించిన మురుగునీరు లంచ్ హవర్ తర్వాత గిన్నెలను తోమినప్పుడు బయటకు వెళ్లిపోయిన నీరు. ఇంట్లో కిచెన్స్‌ను ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే మా కిచెన్స్ కూడా గంటకు ఒకసారి శుభ్రం చేస్తాం’’ అని తెలిపాడు సందీప్ కిషన్.

చర్యలు తీసుకుంటాం..

‘‘మేము ఫుడ్ కలర్స్, డాల్డా లాంటివి ఉపయోగించం. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ అవి మా కిచెన్‌లో తీసినవి కాదు. దీనిని మేము ఖండిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వచ్చి మా రెస్టారెంట్‌లో కొన్ని సమస్యలను గుర్తించింది. కానీ అవి నాణ్యమైన ఆహారానికి సంబంధించినవి కాదు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిపై మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. మేము ఆహార నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము’’ అంటూ కస్టమర్లకు మాటిచ్చాడు సందీప్ కిషన్.

Also Read: అత్యంత విలువైన ప్రాజెక్ట్‌లో కృతి సనన్ పెట్టుబడి - స్వయంగా ప్రకటించిన యంగ్ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget