అన్వేషించండి

Sonu Nigam Attack: ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి, హాస్పిటల్ కు తరలింపు, దాడికి కారణం ఏంటంటే?

ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో సోను నిగమ్ తో పాటు అతడి స్నేహితుడు, బాడీ గార్డు గాయపడ్డారు.

ముంబైలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ మీద దాడి చేశారు. కొంత మంది ఆకతాయి  ముఠా ఈ దాడికి పాల్పడింది. ఈ  ఘటనలో  సోను నిగమ్, ఆయన స్నేహితుడు, బాడీ గార్డు గాయపడ్డారు. వెంటనే ఈవెంట్ నిర్వాహకులు ఆయనను అక్కడి నుంచి సమీపంలోని  హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

స్టేజి దిగుతుండగా సింగర్ సోనుపై దాడి

మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోను నిగమ్ స్టేజి మీది నుంచి కిందికి దిగి వస్తుండగా దుండగులు దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ఓ వ్యక్తి అతడి కాలును పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు. కొంత మంది స్టేజి మీది నుంచి మరికొంత మంది స్టేజి కిందినుంచి పైకి వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో సోను మిత్రుడు రబ్బానీ ఖాన్, బాడీ గార్డు కిందపడిపోయారు. వెంటనే నిర్వాహకులు దాడికి యత్నించిన వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సోనుతో పాటు గాయపడిని వారిని జైన్ హాస్పిటల్ కు తరలించారు.

 సోను నిగమ్ పై దాడి వెనుక ఎమ్మెల్యే కొడుకు హస్తం!

చెంబూరులో జరిగిన మ్యూజికల్ ఈవెంట్ కోసం సోను నిగమ్ తన టీమ్ తో అక్కడికి వచ్చారు. కార్యక్రమం అయ్యాక కిందికి దిగి వస్తున్న సమయంలో కొందరు సెల్ఫీల కోసం ప్రయత్నించారు. సెక్యూరిటీ వారిని వద్దని చెప్పడంతో మెట్లు దిగే సమయంలో దాడి చేశారు. ఈ ఘటనలో సోనుకు గాయాలయ్యాయి. అయితే, సింగర్ నిమగ్ పై దాడి ఘటన ముంబైలో సంచలనం అయ్యింది. దాడికి పాల్పడింది ఎవరు? కావాలనే దాడి చేశారా? లేక తోపులాటలో గాయపడ్డారా? అనే చర్చ జరుగుతోంది. అయితే, సెల్ఫీ నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సింగర్ సోను నిగమ్ ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆయనకు మరీ ప్రమాదకర స్థాయిలో గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసుకున్నారు. దాడికి యత్నించిన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

Read Also: నెట్ ఫ్లిక్స్ చీఫ్‌ను కలిసిన జక్కన్న - SSMB29 కోసమేనా ఈ మీటింగ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget