అన్వేషించండి

Anushka: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..

కరోనా కారణంగా అనుష్క షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క చివరిగా 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ఒకట్రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ.. ఇప్పటివరకు షూటింగ్ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు దర్శకుడు మహేష్ పి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. 

ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సివుంది. కానీ అనుష్క మాత్రం డేట్స్ ఇవ్వడం లేదట. 

ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతుండడంతో సెలబ్రిటీలంతా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు మాత్రం ధైర్యంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ అనుష్క మాత్రం రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఆరోగ్యం విషయంలో ఈ బ్యూటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని.. ఆమె దర్శకనిర్మాతలకు చెప్పేసిందట. 

అనుష్క కారణంగానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోతున్నారట. ఒక్కసారి పరిస్థితులు నార్మల్ అయితే అప్పుడు ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ కూడా అనుష్కను గట్టిగా అడగలేకపోతుంది. కాబట్టి కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చేవరకు అనుష్క షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. అందుకే నవీన్ పోలిశెట్టి కూడా ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.  

Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..

Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఆర్మీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఆర్మీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Meghasandesam Serial Today march 2nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన గగన్‌ - కోప్పడిన శారద
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన గగన్‌ - కోప్పడిన శారద
Varanasi Movie : మహేశ్ వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ - ప్రియాంక చోప్రా హింట్
మహేశ్ వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ - ప్రియాంక చోప్రా హింట్
Nindu Noorella Saavasam Serial Today march 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను కొట్టిన మనోహరి – భాగీ ప్లాన్‌ సక్సెస్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను కొట్టిన మనోహరి – భాగీ ప్లాన్‌ సక్సెస్‌

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Embed widget