అన్వేషించండి

Pithapuram News: నేటి నుంచి పవన్ ప్రచారం శంఖారావం

Andhra Pradesh News: నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ఇవాళ్టి నుంచి 12 వ తేదీ వరకు సాగనుందీ ప్రచారం.

Pawan Kalyan Elections Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార భేరీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి విడత ప్రచారం ఏప్రిల్‌ 12 వరకు సాగనుంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ప్రచారం చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌్లో ఈ మధ్యాహ్నం 12.30కి గొల్లప్రోలు... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పిఠాపురం టికెట్ ఆశించిన ఎస్‌వీఎన్‌ఎస్ వర్మతో పవన్ కల్యాణ్‌ సమావేశం అవుతారు. ఆయనతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి పాదగయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అష్టదశ పీఠంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీపాద వల్లభుని ఆలయంలో కూడా పూజలు చేస్తారు. 

సాయంత్రం నాలుగున్నరకు పవన్ ప్రచారం మొదలవుతుంది. చేబ్రోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు అంటే రెండోతేదీ వరకు పవన్ ప్రచారం సాగనుంది. ఈ ప్రచారంలో పిఠాపురంలోని ప్రజలతోపాటు స్థానికంగా ఉండే కూటమి నాయకులతో కూడా పవన్ కల్యాణ సమావేశమవుతారు. వారితోపాటు మేథావులు ఇతర సామాజిక వర్గాల వారితో మాట్లాడనున్నారు. 

ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని ఉగాది నాటికి మళ్లీ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఉగాది రోజు పిఠాపురంలోనే కార్యకర్తలతో నేతలతో గడపనున్నారు. అక్కడే పంచాగశ్రవణంలో పాల్గొంటారు. 

మూడో తేదీన పిఠాపురంలో ప్రచారం ముంగించుకొని హెలికాప్టర్‌లో తెనాలి చేరుకుంటారు. అక్కడ పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆ నియోజకవర్గంలో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభ కూడా ఉంటుంది. తెనాలి ప్రచారం ముగిసిన తర్వాత నాల్గో తేదీ నుంచి ఉత్తారంధ్రలో పవన్ పర్యటించనున్నారు. 

నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో మాట్లాడనున్నారు. అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లేలా సమన్వయం చేసుకోవాలని సూచించనున్నారు. 

ఏదో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ చేరుకుంటారు పవన్. కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభంకానుంది. కాకినాడలో 8న ప్రచారం చేస్తారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉంటారు. తర్వాత రోజు పదో తేదీ నుంచి  కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది పవన్ వారాహి విజయభేరి యాత్ర. 11న పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 12న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పవన్ ప్రచారంతో మొదటి విడత ప్రచారం ముగుస్తుంది. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget