అన్వేషించండి

ABP CVoter Opinion poll Andhra Pradesh : ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయమా ? ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన ఫలితాలు

ABP CVoter Survey : ఏబీపీన్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో ఏపీలో గాలి ఎవరి వైపు ఉందో స్పష్టమయింది. ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

ABP CVoter Opinion Poll 2024 :  లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా నాడి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు సామాన్య  ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అందించే ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ మరోసారి ప్రజానాడి గుట్టు విప్పేందుకు ప్రయత్నించింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయం 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమి అత్యధికంగా 20 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తూండగా ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు కలిసి పదిహేను స్థానాల్లో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తున్నందున ఆ రెండు చోట్ల గెలిచినా.. టీడీపీ పదమూడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది.  

 

వైఎస్ఆర్‌సీపీకి ఐదు లోక్‌సభ సీట్లు

గత ఎన్నికల్లో 22 లోక్‌సభ సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్‌సీపీ ఈ సారి ఐదు అంటే 5 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో విపక్షాలన్నీ ఏకమవడం.. అదే సమయంలో వైసీపీ అనుకూల ఓట్లు చీలిపోవడం కారణంగా ఆ పార్టీ దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABP CVoter Opinion poll Andhra Pradesh :  ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయమా ?  ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన ఫలితాలు

ఎన్డీఏ కూటమికి 46.7 శాతం ఓట్లు

ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయడం వల్ల  ఓట్లు కన్సాలిడేట్ అయి ఆ కూటమి భారీ విజయాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు పార్టీలు కలిసి 46.7 సాతం ఓట్లు సాధిస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. 

వైఎస్ఆర్‌సీపీకి 39.9 శాతం ఓట్లు

ఇక గత ఎన్నికల్లో 49 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్‌సీపీ పదిశాతం ఓట్ల వరకూ కోల్పోయినట్లుగా ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఈ సారి 39.9శాతం ఓట్లు రావచ్చని అంచనా . ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎక్కువ ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లిపోయాయి. ఆ ఓట్లలో కొన్ని షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పొందనుంది. అయితే షర్మిల ఎంత కష్టపడినా 1.9 శాతం ఓట్లే వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 

ఇతరులకు 11.4 శాతం ఓట్లు 

ఈ సారి ఎపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్నా చితకా పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇతరులకు 11.4  శాతం వరకూ ఓట్లు వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఇందులో ఎవరికి ఓటు వేస్తామో చెప్పలేని వారు కూడా ఉన్నారు. 

మొత్తంగా ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ పూర్తిగా లోక్ సభ ఎన్నికల దృష్టితోనే నిర్వహించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నిష్పత్తిలోనే అసెంబ్లీ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. 


(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Embed widget