అన్వేషించండి

NSKTU: జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!

సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  


కోర్సుల వివరాలు..

సీట్ల సంఖ్య: 682 సీట్లు

1) శాస్త్రి: 616 సీట్లు

2) బీఏ ఆనర్స్: 22 సీట్లు

3) బీఎస్సీ కంప్యూటర్: 22 సీట్లు

4) బీఎస్సీ యోగా: 44 సీట్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టులలో 10+2/ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన సీయూఈటీ- 2022 స్కోరు ఉండాలి.

వయసు: కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

♦  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.

♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.10.2022.


Notification


Online Application


Website




NSKTU: జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!

Also Read:


ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!

తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు. అక్టోబరు 23 నుంచి ఐసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు 23 నుంచి 25 వరకు తుదివిడుత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుదివిడుత సీట్ల కేటాయిస్తారు. ఇక అక్టోబరు 28 రోజునే స్పాట్‌ అడ్మిషన్ల కోసం అధికారులు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jahnavi Kandula Case: అమెరికా పోలీసుల నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం!
అమెరికా పోలీసుల నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం!
Gandhi Sarovar Project: ఈ నెలాఖరులో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన! కేంద్రమంత్రులకు రేవంత్ ఆహ్వానం! 
ఈ నెలాఖరులో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన! కేంద్రమంత్రులకు రేవంత్ ఆహ్వానం! 
Tiruvuru MLA Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్ఠానం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిందా? అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగింది?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్ఠానం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిందా?అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగింది?
Bharat Ratna for NTR: 'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!
'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!

వీడియోలు

India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Sunil Gavaskar vs Nasser Hussain | ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు గవాస్కర్ కౌంటర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jahnavi Kandula Case: అమెరికా పోలీసుల నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం!
అమెరికా పోలీసుల నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం!
Gandhi Sarovar Project: ఈ నెలాఖరులో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన! కేంద్రమంత్రులకు రేవంత్ ఆహ్వానం! 
ఈ నెలాఖరులో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన! కేంద్రమంత్రులకు రేవంత్ ఆహ్వానం! 
Tiruvuru MLA Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్ఠానం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిందా? అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగింది?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్ఠానం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిందా?అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగింది?
Bharat Ratna for NTR: 'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!
'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!
Vasudhara re-entry as Madhu: వసుధార రీ ఎంట్రీ: చిన్ని సీరియల్‌లో మధుమితగా వసుధార! ఈ మార్పు అందుకేనా!
వసుధార రీ ఎంట్రీ: చిన్ని సీరియల్‌లో మధుమితగా వసుధార! ఈ మార్పు అందుకేనా!
YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం; అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చ
వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం; అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చ
Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు- ఐటీ షేర్లు కకావికలం! ఈ పతనానికి కారణాలు ఏంటీ? 
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు- ఐటీ షేర్లు కకావికలం! ఈ పతనానికి కారణాలు ఏంటీ? 
BJP Files Notice Against Rahul Gandhi: రాహుల్ గాంధీ పోటీ చేసే అర్హత కోల్పోతారా? లోక్‌సభలో బీజేపీ నేత చేసిన తీర్మానం ఏంటీ?
రాహుల్ గాంధీ పోటీ చేసే అర్హత కోల్పోతారా? లోక్‌సభలో బీజేపీ నేత చేసిన తీర్మానం ఏంటీ?
Embed widget